Minister Puvvada Ajay | ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ �
71 అడుగులకు చేరిన వరద ప్రవాహం 22 ఏండ్ల క్రితం నాటి రికార్డు బద్దలు రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జలదిగ్బంధంలో ఏజెన్సీ ప్రాంతాలు హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/వరంగల్ (నమస్తే తెలంగాణ ప్రతిన�
హైదరాబాద్ : భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. వర్షాలు తగ్గినా వరద పోటెత్తుతున్నది. గంట గంటకు నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రవాహం 70 అడుగుల మార్క్ను చేరింది. ప్రస
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం నీటి
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద �
Sriram sagar | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగున భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 1,94,200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి
ఈసారి ఉగ్ర గోదావరి వరద ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఇప్పటికే భద్రాచలంలో వరద 62 అడుగులకు చేరుకొన్నది. 1976లో జూన్ 22న 63.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆ తరువాత జూలై రెండోవారంలోనే 60 అడుగులు దాటి ప్రవహించడం ఇదే మ�
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా జూలై నెలలో వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడుతున్న వానలు తోడవడంతో గోదావరి �
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకొన్న ఇద్దరు రైతులను మంత్రి కేటీఆర్ సహకారంతో హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెం�
అదనపు కంటింజెన్సీ ప్లాన్ రూపొందించండి ప్రమాదకర స్థాయికి గోదావరి వరద సీఎస్తో టెలికాన్ఫరెన్స్లో మంత్రి పువ్వాడ 4 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ హైదరాబాద్ జూలై 14(నమస్తే తెలంగాణ): గోదావర�
ములుగు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం ప్రవహిస్తున్నది. తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 59 గేట్లన�