ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో తొమ్మిది మంది కౌలు రైతులు చిక్కుకున్నారు. ఈ కూలీలను రక్షించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి �
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్�
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువ�
హైదరాబాద్ : గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువతో పాటు నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం భారీగా పెరగడంతో �
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున
Nashik | మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది.
Godavari river | రాష్ట్రంలో భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్నది. ఉదయం 9 గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి ఇప్పుడు 50.4 అడుగులకు చేరింది.
హైదరాబాద్ : వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్ష�
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదారమ్మ 43 అడుగులకు చే�
ఎగువన మహారాష్ట్రతో పాటు, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు శుక్రవారం 27 వేల క్యూసెక్కుల వరద రాగా, శనివారం లక్ష క్కూసె�
Babli project | గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో నదిలోకి వదర ప్రవాహం మొదలైంది. జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పో�