పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాం�
కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులకు గంగమ్మ పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: �
గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
Jayashankar bhupalpally | గులాబ్ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి
Gulab Cyclone | రెండు తెలుగు రాష్ట్రాలనూ గులాబ్ తుఫాను ముంచేస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరదనీరు గోదావరి నదిలో
భద్రాచలం: భద్రాచలం గోదావరి తీరంలో నిమజ్జన ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. గోదావరి తీరంలో ఏర్పాటు చేసి�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువ గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేస్తున్నామని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 27,890 క్యూసెక్కుల వరద న�
గోదావరి | కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సోమవారం భేటీ కానున్నాయి. బోర్డుల చైర్మన్లతో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమావేశమవుతారు. ఈ సందర్భంగా బోర్డుల పరిధికి