గోదావరిలో మునిగిపోతున్న వారిని కాపాడిన యువకులుకాళేశ్వరం, అక్టోబర్ 24: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో ఆదివారం ప్రమాదవశాత్తు మునిగిన ముగ్గురిని అక్కడే ఉన్న యువక
Gazette notification | నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు.
మెండోరాః శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 80,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 11 వరద గేట్ల నుంచి దిగువ గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని �
క్రైం న్యూస్ | ఆదివారం మధ్యాహ్నం నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.
Nizamabad | గులాబ్ తుఫాన్ కారణంగా ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద అంతర్ రాష్ట్ర వంతెన ధ్వంసం అయింది. కొద్దిరోజులుగా తీవ్రమైన వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నద
పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాం�
కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులకు గంగమ్మ పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: �
గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
Jayashankar bhupalpally | గులాబ్ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి