Godavari flood | ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది.
Godavari flood | గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఈ మధ్యాహ్ననికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు తగ్గింది.
భద్రాచలం| గోదారమ్మ శాంతించింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరద స్వల్పంగా తగ్గింది. శనివారం రాత్రి 11 గంటలకు 48.50 అడుగులుగా వున్న గోదావరి నీటి మట్టం..
భద్రాచలం వద్ద పోటెత్తిన వరద ఒక్కరోజే దిగువకు 100 టీఎంసీలు! రెండో ప్రమాద హెచ్చరిక జారీ కృష్ణాకు కొనసాగతున్న ఇన్ఫ్లోలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాంసాగర్కు వరద కొం�
కాళేశ్వరం| ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జార
గోదావరి నీటిమట్టం| భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం అధికమవుతున్నది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్న
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
1.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నారాయణపూర్కు వరద ఉధృతి జూరాలకు చేరుతున్న కృష్ణమ్మ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగ�