Gulab Cyclone | రెండు తెలుగు రాష్ట్రాలనూ గులాబ్ తుఫాను ముంచేస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరదనీరు గోదావరి నదిలో
భద్రాచలం: భద్రాచలం గోదావరి తీరంలో నిమజ్జన ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. గోదావరి తీరంలో ఏర్పాటు చేసి�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువ గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేస్తున్నామని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 27,890 క్యూసెక్కుల వరద న�
గోదావరి | కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సోమవారం భేటీ కానున్నాయి. బోర్డుల చైర్మన్లతో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమావేశమవుతారు. ఈ సందర్భంగా బోర్డుల పరిధికి
దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 17.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం చర్ల తాలిపేరు �
గోదావరి | జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద పోటెత్తింది. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది.
భద్రాచలం: పర్ణశాల వద్ద గోదావరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు ఈ ప్రభావంతో మండలంలో ఉన్న చిన్న గుబ్బల మంగి, శిల్పివాగులు వరదనీరు చేరడంతో పొంగి ప్రవహిస్త
దుమ్ముగూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 15 అడుగులకు చేరింది. చర్ల ,తాలిపేరు వద్ద గేట్లు ఎత్తి�
Sriramsagar Dam | శ్రీరాంసాగర్కు వరద.. ఎనిమిది గేట్ల ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఎగువన భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 24,150 క్యూసెక్కుల