దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 17.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం చర్ల తాలిపేరు �
గోదావరి | జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద పోటెత్తింది. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది.
భద్రాచలం: పర్ణశాల వద్ద గోదావరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు ఈ ప్రభావంతో మండలంలో ఉన్న చిన్న గుబ్బల మంగి, శిల్పివాగులు వరదనీరు చేరడంతో పొంగి ప్రవహిస్త
దుమ్ముగూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 15 అడుగులకు చేరింది. చర్ల ,తాలిపేరు వద్ద గేట్లు ఎత్తి�
Sriramsagar Dam | శ్రీరాంసాగర్కు వరద.. ఎనిమిది గేట్ల ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఎగువన భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 24,150 క్యూసెక్కుల
హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యామ్లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 21,5
Sriram sagar | శ్రీరాంసాగర్కు పెరిగిన వరద | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవాహం వచ్చి చేరుతోంది. డ్యామ్లోకి ప్రస్తుతం 61,650 క్యూసెక్కుల ఇన్ఫ్ల
Sriram Sagar Dam : శ్రీరాంసాగర్కు పెరుగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 36,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఆరువేల క్యూసెక్కుల నీటిని వదులుతూ �
సరస్వతి బరాజ్లో 7 గేట్ల ఎత్తివేత కాళేశ్వరం/మహదేవపూర్/బోయినపల్లి, ఆగస్టు 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, గోదావరి (సరస్�
అస్థికలు| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు తమ బంధువుల అస్థికలను గోదావరిలో కలిపెందుకు వచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అధికారులు పట్టుదలతో కృషి చేయాలి కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష కేంద్ర గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలు, ట్రిబ్యునల్ తీర్పులపై �
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సం