భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద �
Sriram sagar | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగున భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 1,94,200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి
ఈసారి ఉగ్ర గోదావరి వరద ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఇప్పటికే భద్రాచలంలో వరద 62 అడుగులకు చేరుకొన్నది. 1976లో జూన్ 22న 63.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆ తరువాత జూలై రెండోవారంలోనే 60 అడుగులు దాటి ప్రవహించడం ఇదే మ�
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా జూలై నెలలో వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడుతున్న వానలు తోడవడంతో గోదావరి �
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకొన్న ఇద్దరు రైతులను మంత్రి కేటీఆర్ సహకారంతో హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెం�
అదనపు కంటింజెన్సీ ప్లాన్ రూపొందించండి ప్రమాదకర స్థాయికి గోదావరి వరద సీఎస్తో టెలికాన్ఫరెన్స్లో మంత్రి పువ్వాడ 4 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ హైదరాబాద్ జూలై 14(నమస్తే తెలంగాణ): గోదావర�
ములుగు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం ప్రవహిస్తున్నది. తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 59 గేట్లన�
హైదరాబాద్ : గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవా�
Bhadrachalam | భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్�
ఒకే నెలలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ రాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. బుధవారం రాత్రి
Bhadrachalam | భద్రచాలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం తగ్గిన ప్రవాహం మళ్లీ పెరిగుతూ వస్తున్నది. దీంతో నీటిమట్టం మళ్లీ 53 అడుగులకు చేరింది.
నిజామాబాద్ : నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. క�