హైదరాబాద్ : గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవా�
Bhadrachalam | భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్�
ఒకే నెలలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ రాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. బుధవారం రాత్రి
Bhadrachalam | భద్రచాలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం తగ్గిన ప్రవాహం మళ్లీ పెరిగుతూ వస్తున్నది. దీంతో నీటిమట్టం మళ్లీ 53 అడుగులకు చేరింది.
నిజామాబాద్ : నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. క�
ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో తొమ్మిది మంది కౌలు రైతులు చిక్కుకున్నారు. ఈ కూలీలను రక్షించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి �
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్�
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువ�
హైదరాబాద్ : గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువతో పాటు నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం భారీగా పెరగడంతో �
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున