నిండు కుండల్లా జంట జలాశయాలు అంబర్పేట బ్రిడ్జిని తాకుతున్న మూసీ వంతెనపై వాహనాల రాకపోకలు బంద్ గోదావరి, కృష్ణలో తగ్గిన వరద ప్రవాహం రేపు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): భా�
ప్రజలను కాపాడుకోవటమే ముఖ్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం పదిహేను రోజుల కృషిని కొనసాగించాలి భద్రాచలంలో అధికారుల పనితీరు భేష్ ఉద్యోగులు హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దు ప్రజాప్రతినిధులు స్థా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాష్ట్ర
హైదరాబాద్ : మరో మూడు, నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎ�
హైదరాబాద్ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజ�
భద్రాద్రి కొత్తగూడెం : క్లౌడ్ బరస్ట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నా
భారీ వానలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది శాంతించింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి తగ్గిపోయింది. శుక్రవారం అర్ధరాతి వరకు 71.9 అడుగుల మేర ప్రవహించి క్రమంగా తగ్గిముఖం పట్టింది. ప్రస
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా వరద ఉధృతి తగ్గుముఖంపడుతున్నది. నదిలో కొద్దిమేర నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం �