లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్న వరద నీరు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం నీటి మునిగిన పంట పొలాలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని గ�
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇక్కడి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 53 అడుగులకు చేరింది. ఈ రాత్రికి ఇక్కడి నీటిమట్టం 55 అడుగులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతున్నది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద �
Sri Ramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది.ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45వేల క్యూసెక�
నిండు కుండల్లా జంట జలాశయాలు అంబర్పేట బ్రిడ్జిని తాకుతున్న మూసీ వంతెనపై వాహనాల రాకపోకలు బంద్ గోదావరి, కృష్ణలో తగ్గిన వరద ప్రవాహం రేపు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): భా�
ప్రజలను కాపాడుకోవటమే ముఖ్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం పదిహేను రోజుల కృషిని కొనసాగించాలి భద్రాచలంలో అధికారుల పనితీరు భేష్ ఉద్యోగులు హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దు ప్రజాప్రతినిధులు స్థా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాష్ట్ర
హైదరాబాద్ : మరో మూడు, నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎ�
హైదరాబాద్ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజ�