Godavari River | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరంలోని గోదావరి నదిలో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరి�
తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
Kaleshwaram | కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్నది. ఎగువన కురిసిన వర్షాల వల్ల కాళేశ్వరంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద నదీ ప్రవాహం ఎక్కువవుతోంది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
గోదావరి నది, అనుబంధ ప్రవాహాల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. దీనిపై నెలరోజుల్లోగా సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది.
భారీ వర్షాలతో గోదావరి రివర్ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, మిడ్మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకున్నాయి.
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమే�
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయానికి మరింత పెరిగే ప్రమాదం ఉందని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఎగువ నుంచి వరదనీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వస్తుండడంతో శుక్రవారం రాత్రి వరకు భద్�
Minister koppula | ధర్మపురి నరసింహ స్వామి దయతో తగ్గిన గోదావరి ఉధృతి తగ్గిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మపురి మంగళి గడ్డ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతిని పరిశీలించి గంగమ్మ తల్లి కి కొబ్బ
భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) వరద (Floods) పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వరద ఉగ్రరూపం దాల్చుతున్నది. ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండలా మారగా, చెక్డ్యాంలు మత్తళ్లు దూకుతున్నాయి.
రెండ్రోజులపాటు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 9గంటల వరకు గరిష్టంగా 50.50 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతున్నది.