పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది.
పర్ణశాలలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పర�
CM KCR | తలాపునా గోదావరి ఉన్నా.. మంచినీళ్లకు మంచిర్యాల నోచుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యా�
జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి వేడుకలు విజయ దశమితో ముగిశాయి. మండపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు మంగళవారం ఉత్తరపూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు.
ఏపీలోని కాకినాడ జిల్లా తాళ్లరేవు మం డలం గోపులంక వద్ద గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లం తు కాగా, ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు.
Tragedy news | గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద శనివారం గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అప్పటి ను
Godavari River | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరంలోని గోదావరి నదిలో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరి�
తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
Kaleshwaram | కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్నది. ఎగువన కురిసిన వర్షాల వల్ల కాళేశ్వరంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద నదీ ప్రవాహం ఎక్కువవుతోంది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
గోదావరి నది, అనుబంధ ప్రవాహాల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. దీనిపై నెలరోజుల్లోగా సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది.
భారీ వర్షాలతో గోదావరి రివర్ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, మిడ్మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకున్నాయి.