ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన ఓ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఫిరోజ్ అహ్మద్ఖాన్ (28) ఈనెల 4న జగిత్యాల జిల్లా కోరుట్లలోని అతడి మామ ఇంటికి వచ్చ
శ్రీశైలం ప్రాజెక్టుకు 4.86 లక్షలు, నాగార్జునసాగర్కు 5.46 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రకాశం బరాజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదయింది.
గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న సమీకృత సీతారామ- సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు తమ వాదనలు వినిపించాయి. ఈ ప్రాజెక్టు డీపీఆర్ఫై మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో రెండు రాష
పుణ్యస్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ద్వారక గోదావరిలో పడి మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన అల్తాటి అజయ్(19), గంధం చర ణ్(17) తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్వా �
గోదావరి నదీ తీరంలో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశ్రమాన్ని నిర్వహించేవాడు. అతడు తన శిష్యులతో గోదావరి జన్మస్థానమైన త్రయంబకం క్షేత్రానికి ఏటా వెళ్లేవాడు. అక్కడ బొట్టు బొట్టుగా మొదలై.. గంభీరమైన నదిగా అవతరించే గోదావ
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న వరద ప్రవాహం.. మధ్యాహ్నం 2 రెండు గంటలకు మూడు అడుగులు తగ్గి 50 అడుగులకు చేరుకుంది. రాత్రికి మరో రెండు అడుగులు తగ్గి 47.90 అడుగుల వద్ద �
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �
గోదావరి నది మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది 9,
భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నదీ ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. మంగళవారం ఉదయం 8 గంటలకు నదీ ప్రవాహం 51.60 అడుగుల స్థాయికి చేరుకున్నది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండ
ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో చెరువులు, వాగు లు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి.
Godavari River | భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. శనివారం మధ్యాహ్నం 4 గంటల వరకు 35 అడుగులకు నీటమట్టం చేరింది.
గోదావరి నదిలో ఓ వృద్ధురాలు ఉలుకుపలుకూ లేకుండా కనిపించడంతో చనిపోయిందనుకున్నారు. మృతదేహాన్ని తరలించాలన్న ఉద్దేశ్యంతో పూర్తి సరంజామాతో వచ్చిన మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.