దీపావళి సెలవులకు ఇంటికొచ్చిన ఇద్దరు విద్యార్థులు గోదావరిలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నెపల్లిలో శుక్రవారం జరగగా, ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఆదివారం వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం ప్రాజెక్ట్లోకి 46,942 క్యూసెక్కుల వరద వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో ఉన్న 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. గోదావరి నది, మానేరు వాగు వరదలతో బరాజ్ గేట్ల ప్రాంతంలో ఇసుక భారీగా వచ్చి చేరడంతో గేట్లు వేసే పరిస్థితే లేదు
మంచిర్యాలలోని గోదావరి నది తీరంలో రూ. నాలుగు కోట్లతో వైకుంఠధామం నిర్మించాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో రూ. రెండు కోట్లతో వైకుంఠధామానికి ప్రహరీ నిర్మాణం, మరో రూ. రెండు కోట్లతో వైకుంఠధామం �
Nirmal | నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా ధర్మార గ్రామానికి చెందిన జయ(45) అనే మహిళ బాసర(Basara) గోదావరి(Godavari river) మొదటి ఘాట్ వ�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు సోమవారం గంగమ్మ ఒడికి చేరారు.
ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన ఓ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఫిరోజ్ అహ్మద్ఖాన్ (28) ఈనెల 4న జగిత్యాల జిల్లా కోరుట్లలోని అతడి మామ ఇంటికి వచ్చ
శ్రీశైలం ప్రాజెక్టుకు 4.86 లక్షలు, నాగార్జునసాగర్కు 5.46 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రకాశం బరాజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదయింది.
గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న సమీకృత సీతారామ- సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు తమ వాదనలు వినిపించాయి. ఈ ప్రాజెక్టు డీపీఆర్ఫై మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో రెండు రాష
పుణ్యస్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ద్వారక గోదావరిలో పడి మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన అల్తాటి అజయ్(19), గంధం చర ణ్(17) తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్వా �
గోదావరి నదీ తీరంలో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశ్రమాన్ని నిర్వహించేవాడు. అతడు తన శిష్యులతో గోదావరి జన్మస్థానమైన త్రయంబకం క్షేత్రానికి ఏటా వెళ్లేవాడు. అక్కడ బొట్టు బొట్టుగా మొదలై.. గంభీరమైన నదిగా అవతరించే గోదావ
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న వరద ప్రవాహం.. మధ్యాహ్నం 2 రెండు గంటలకు మూడు అడుగులు తగ్గి 50 అడుగులకు చేరుకుంది. రాత్రికి మరో రెండు అడుగులు తగ్గి 47.90 అడుగుల వద్ద �
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �