Harish Rao | తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నట్లు..? అని మాజీ మంత్రి, సిద్దిపే
Godavari | తెలంగాణను ఎండబెట్టి... గోదావరిని కొల్లగొట్టే కుట్ర మరింత శరవేగంగా అమలవుతున్నది. ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా ఇటు రాయలసీమ... అటు తమిళనాడుకు తన్నుకుపోయే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏకం�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)లోనూ తెలంగాణ పరపతి దిగజారిపోయింది. తెలంగాణ అధికారులంటేనే ఏ మాత్రం లెక్కచేయని దుస్థితి అక్కడ నెలకొన్నది. నిధుల ఖర్చు, ఇతర�
ములుగు నియోజకవర్గంలో గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు(ఎత్తిపోతలు) నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీత�
బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వద్ద బాసర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం గోదావరి నిత్యహారతి కార్యక్రమం నిర్వహించే వారు. ఇంతకు ముందు నుంచి ప్రతి రోజూ బాసరలోని వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి నిత్యహారత�
నాటి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రతిపాదించిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు నీటి కుట్రలకు నిదర్శనంగా మిగిలాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి అంతర్రాష్ట్ర, మరొకటి వన్యప్రాణి అటవ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లిస్తున్నదని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ మరోసారి వాదించింది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశాన్ని 7న నిర్వహించనున్నారు. బోర్డు చైర్మన్ రెండు తెలుగు రాష్ర్టాలకు సమాచారం అందజేశారు. రెండు రాష్ర్టాల అభిప్రా యం మేరకు సమావేశ తేదీని నిర్ణయించాల్సి ఉంటుం
నీళ్లు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలా లు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు సిద్దిపేట- కామారెడ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చర్చించనున్నది. వచ్చే నెల 25న 17వ బోర్డు మీటింగ్ను నిర్వహించాలని జీఆర్ఎ
పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు (Ground Water) అడుగంటుతున్నాయి. దీంతో అన్నధాతలు సాగు కష్టాలు అనుభవించక తప్పడం లేదు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, తలాపునున్న గోదావరి ఎడారిగా మారడంతో రోజు రోజుకు భూగర్భ జలాలు పడ�
అడగండి
తెలంగాణలో ప్రతి చెట్టును, ప్రతి గుట్టను
నీళ్లింకిన తెలంగాణ కనుపాపల్లోకి చూడండి
ఎడారిని మరిపించీ పచ్చటి పచ్చికను చేసిన తీరును
తెలంగాణ తన కళ్లతో తాను చూసుకున్నది
తెలంగాణ తల్లే ఈ గోసను చూడలేక
గంగ�