Korukanti Chander | కేసీఆర్ పాలనలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కళకళలాడిందని, అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానిక�
Harish Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
Godavari River | గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది వెలవెలబోతున్నది. ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్లుతే�
“చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా బియ్యం దందా.. భూ దందా.. ఇసుక దందాలు చేయవద్దు. ఈ విషయంలో పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది.. నిజనిజాలు బయటపెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి.
‘పోతుగంటి’ కరీంనగర్ పట్టణానికి పక్కనే ఉన్న ఓ ముంపు గ్రామం. ఈ ప్రాంతంలో గోదావరి నదిని గంగ అని పిలుస్తరు. గంగ దిక్కు నిలిపిన దర్వాజను ‘గంగదర్వాజ’ అని అంటరు.
చుట్టూ ఎత్తయిన కొండలు... కనుచూపుమేరలో నల్లమల అందాలు.. మధ్యలో గలగలపారుతూ హొయలొలికే కృష్ణమ్మ.. ఇవి చాలవన్నట్టు అడపాదడపా పలకరించే జలపాతాలు, తరచూ తారసపడే వన్యప్రాణలు.. ఇలా మనసుదోచే అద్భుత దృశ్యాలను మదినిండా ని�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం కలకలం సృష్టించిన పెద్దపులి తాజాగా ములుగు జిల్లాలో ప్రత్యక్షమైంది. వెంకటాపురం మండలంలోని భోదపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామా ల పరి�
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం (Karthika Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజన్న సన్నిధిలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో అవినీతి జలగల ఆట కట్టించకపోవడం అనేక విమర్శలకు తావిస్తున్నది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న 12 మందిని గుర్తించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలకు సిద్
‘అప్పు కడతారా.. లేకపోతే వయస్సులో ఉన్న నీ కూతురు సంగతి చూస్తాం..’ అని అప్పు వచ్చిన వారు వేధింపులకు గురి చేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదీ తీరం దీపపు కాంతులతో మురిసిపోయింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్�