గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశాన్ని 7న నిర్వహించనున్నారు. బోర్డు చైర్మన్ రెండు తెలుగు రాష్ర్టాలకు సమాచారం అందజేశారు. రెండు రాష్ర్టాల అభిప్రా యం మేరకు సమావేశ తేదీని నిర్ణయించాల్సి ఉంటుం
నీళ్లు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలా లు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు సిద్దిపేట- కామారెడ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చర్చించనున్నది. వచ్చే నెల 25న 17వ బోర్డు మీటింగ్ను నిర్వహించాలని జీఆర్ఎ
పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు (Ground Water) అడుగంటుతున్నాయి. దీంతో అన్నధాతలు సాగు కష్టాలు అనుభవించక తప్పడం లేదు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, తలాపునున్న గోదావరి ఎడారిగా మారడంతో రోజు రోజుకు భూగర్భ జలాలు పడ�
అడగండి
తెలంగాణలో ప్రతి చెట్టును, ప్రతి గుట్టను
నీళ్లింకిన తెలంగాణ కనుపాపల్లోకి చూడండి
ఎడారిని మరిపించీ పచ్చటి పచ్చికను చేసిన తీరును
తెలంగాణ తన కళ్లతో తాను చూసుకున్నది
తెలంగాణ తల్లే ఈ గోసను చూడలేక
గంగ�
Korukanti Chander | కేసీఆర్ పాలనలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కళకళలాడిందని, అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానిక�
Harish Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
Godavari River | గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది వెలవెలబోతున్నది. ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్లుతే�
“చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా బియ్యం దందా.. భూ దందా.. ఇసుక దందాలు చేయవద్దు. ఈ విషయంలో పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది.. నిజనిజాలు బయటపెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి.