భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో (Godavari) వరద ఉధృతి పెరిగింది. బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉన్న గోదారమ్మ నీటిమట్టం గురువారం ఉదయం 5 గంటలకు 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది.
గోదావరి-కావేరి నదుల అనుసంధాన (జీసీఆర్ఎల్) ప్రాజెక్టుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలతో ఆరోసారి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి (Heavy Rain). దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎ�
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్గా బీపీ పాండే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా గత నెల ఉద్యోగ విరమణ పొందగా, ఆయన స్థానంలో బీపీ పాండే నియమితులయ్యారు.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీరా తదితర నదులకు వరద పోటెత్తుతున్నది. వాగులన్నీ పొంగిపొర్లు�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా జోరు వాన పడింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కుండపోత పోసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వరద ఉధృతితో పలు గ్రామాల మధ్య రా�
మంచిర్యాల జిల్లా కోటపల్లి (Kotapally) మండలంలో భారీ వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదిలోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడంతో నదులలో ప్రవాహం గంట గంట�
గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టుపై 22న ఎన్డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు బేసిన్లోని అన్ని రాష్ర్టాలకు సమాచారమిచ్చ
నూలు పౌర్ణమి పురస్కరించుకొని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖనిలో మార్కండేయ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పద్మశాలి కుల వృత్తి చేనేత వస్త్ర తయారీ విధానంను రధయాత్రలో కళ్లకు కట్టినట్టు చూపించడం ప
సీసీసీ నస్పూర్, జూలై 31 : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని, గోదావరి నదిపై తెలంగాణ హక్కులు కాపాడాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జలాశయాలు కళకళలాడుతు న్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లాలోని స�