పర్యాటక స్థలాల పరిశుభ్రతపై జీహెచ్ఎంసీ శీతకన్ను వేసింది..పారిశుధ్య నిర్వహణలో ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా దుర్గందభరిత వాతావరణంలో పర్యాటక స్థలాలు దర్శనమిస్తున్నాయి.
Balkampet Temple | బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించా�
పటాన్చెవు (Patancheru) డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం శాంతినగర్లో డ్రైనేజీ సమస్యను పరి�
Taj Banjara Lake | వర్షాకాలం ప్రారంభమయింది.. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు దోమల విజృంభణ అధికంగా ఉంది. దోమల నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస
అనుమతి లేకుండా ఆర్టీసీ క్రాస్రోడ్డులో కొనసాగిస్తున్న మాంగళ్య షోరూం భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు సీజ్ చేశారు. అసంపూర్తి భవనంలో ఏర్పాటు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్�
నగరంలో పెరిగిన జనాభా రద్దీ, కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆట�
బార్లకు దరఖాస్తులు ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ఎక్సైజ్శాఖ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 28బార్లకు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ గడువు శుక్రవారంతో ముగియడంతో.. వాటి ద్వారా రూ.36.68 కోట్ల ఆదా�
జీహెచ్ఎంసీ పరిధిలో నోటిఫికేషన్ జారీచేసిన 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు. వీటితో పాటు ఇతర జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Bar License Applications | జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు విశేష ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 దరఖాస్తులు వచ్చాయి.