గ్రేటర్లో నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది వర్షాకాలం ముందస్తుగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం, వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులను వేగం పెంచడంలో మీనమేషా�
GHMC | హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలోని బీమా మైదాన్ వాంబే కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలని.. లేదంటే ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
GHMC | గోషామహల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ మ
నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయం�
Secunderabad | సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి నేతలు గురువారం లేఖ రాశారు.
Kondapur | నివాసాల మధ్య మేకలను పెంచుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని హుడా ఫేజ్ -2 కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ (Bannala Geetha Praveen) అన్నారు. ఈ మేరకు గురువారం జీహెచ్
గ్రేటర్లో ఏ రోడ్డును చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా గుంతలే..!! ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీ గా ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కు�
GHMC | వర్షాకాలంలో ఎలాంటి వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ ప
Hyderabad | చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి క్లియర్ అయింది. పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార�
హైదరాబాద్ హబ్సిగూడ డివిజన్ రాంరెడ్డి నగర్లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. రోడ్డుపై చెత్త వేయవద్దు అని అన్నందుకు పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్పై దాడి చేశారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్
బస్తీలు, కాలనీల్లో చెత్త సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశుభ్రకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రీ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్
GHMC | బస్తీ ప్రధాన కూడళ్లలో మళ్లీ డస్ట్బిన్లు ప్రత్యక్షమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడళ్లలోని చెత్తకుప్పలు, డస్ట్ బిన్లను తొలగించి డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో �