అనుమతి లేకుండా ఆర్టీసీ క్రాస్రోడ్డులో కొనసాగిస్తున్న మాంగళ్య షోరూం భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు సీజ్ చేశారు. అసంపూర్తి భవనంలో ఏర్పాటు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్�
నగరంలో పెరిగిన జనాభా రద్దీ, కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆట�
బార్లకు దరఖాస్తులు ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ఎక్సైజ్శాఖ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 28బార్లకు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ గడువు శుక్రవారంతో ముగియడంతో.. వాటి ద్వారా రూ.36.68 కోట్ల ఆదా�
జీహెచ్ఎంసీ పరిధిలో నోటిఫికేషన్ జారీచేసిన 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు. వీటితో పాటు ఇతర జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Bar License Applications | జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు విశేష ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొత్తగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాలకు పరిమిట్లు ఇవ్వడంలో పరిమితి ఉంది. అయితే ఆ పరిమితిని సడల
జీహెచ్ఎంసీ ఖజానా నింపుకొనేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లులో బడాబాబులు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను పట్టించుకోని బల్దియా అధికారులు..
బీఆర్ఎస్ నేత మృతికి కారణమైన నగరంలోని బోరబండ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వ్యవహారంలో ఎంపీ రఘునందన్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ చనిపోయాడని, అతడి మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ను సస్ప�
హిందూ స్మశాన వాటికలోని డంపింగ్ యార్డ్ను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి.. ప్ర
హైదరాబాద్ ఫతేనగర్లో రెండో ఆర్వోబీ నిర్మాణ పనులకు ప్రభుత్వం వెంటనే శ్రీకారం చుట్టాలని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ�