Illegal Constructions | అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఓవైపు హైకోర్టు ఆదేశిస్తున్నా ఇక్కడి అధికారులు, సిబ్బందికి మాత్రం చీమ కుట్టినట్టైనా లేదని వాపోతున్నారు. అడుగడుగునా ఆక్రమణలు, అనుమతులు లేని ని�
అసలు పన్ను రూ.28 లక్ష లు, వడ్డీతో కలిపి రూ.71 లక్షలు.. ఇది ఏ ప్రాతిపదికన లెకకట్టారో చెప్పాలని హైకోర్టు జీహెచ్ఎంసీని నిలదీసింది. ఆస్తి యజమాని పన్ను కట్టి తీరాలని తేల్చి చెప్పింది. మూడు రోజుల్లో రూ.5 లక్షలు కట్ట�
కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. సదరు ఇంటికి వేసిన సీజ్ను తొలగించాలని కోర�
Hyderabad | కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు.
జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. బాగ్ లింగంపల్లికి (Bagh Lingampally) చెందిన రేఖ(60) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై దృష్టి పెట్టకుండా పేర్ల మార్పుపైనే నిరంతరం దృష్టి పెడుతుందని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు పొందడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి అన�
అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీఆర్ఎస్
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ ర
Marri Rajashekar Reddy | అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ రవి
Hyderabad | రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్గా తేలింది.