భారత్, జర్మనీ సంయుక్తంగా చేపడుతున్న ‘వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సమతుల్యత’ ప్రాజెక్టుపై బెర్లిన్లో మంగళవారం ఒప్పందం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్
flights suspend | ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలను రద్దు చేశారు. (flights suspend) ఇరాన్ నుంచి జర్మనీకి ప్రయాణించిన ఒక విమానంలో బాంబు ఉ
ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని లగ్జెంబెర్గ్. ఈ దేశ ప్రజలు ఈయూలో అత్యంత సంపన్నుల క్యాటగిరీలోకి వస్తారు. అలాంటివారు సైతం ఇంటి కిరాయిని భరించలేక జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ �
జర్మనీ దేశంలో వివిధ వృత్తులు చేపట్టేందుకు అవసరమైన శిక్షణను బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రారంభించింది.
బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా రోజురోజుకు దిగజారుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా మారిందనే గప్పాలు ఉత్తివేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, నై జీరియా దౌత్యవేత్తలు 48 గంటల్లో తమ దేశం విడిచిపెట్టి పోవాలంటూ తాజాగా అధికారం చేపట్టిన ఆ దేశ మిలట�
జర్మనీలోని (Germany) ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Thunderstorms) కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
World War II Bomb | జర్మనీ (Germany) లోని డ్యూసెల్డార్ఫ్ (Dusseldorf ) ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు (World War II Bomb) కలకలం రేపింది. ఒక టన్ను బరువుగల ఈ పేలుడు పదార్థాన్ని సిటీ జూ (City Zoo) సమీపంలో అధికారులు గుర్తించారు.
Cargo Ship | దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ (Cargo Ship) నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ పాస్పోర్ట్ నిలిచింది. ఈ దేశ ప్రజలు వీసా లేకుండానే 192 దేశాలను చుట్టిరావచ్చు. వివిధ దేశాల ప్రజలు వీసా లేకుండా ఇతర దేశాలకు వెళ్లేందుకు ఉన్న అనుమతుల ఆ�
కార్చిచ్చులు.. ప్రస్తుతం అనేక దేశాలకు పెనుసవాలుగా మారాయి. ఈ కార్చిచ్చులను ముందే పసిగట్టి హెచ్చరించే ఎలక్ట్రానిక్ నాసికాలను జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది.
KTR | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో త