ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే స్పెయిన్, బెల్జియం చేతిలో పరాజయం పాలైన భారత్.. మంగళవారం జరిగిన పోరులో 2-3తో జర్మనీ చేతిలో ఓడింది.
ప్రతిష్ఠాత్మక జూనియర్ హాకీ ప్రపంచకప్లో యువ భారత్కు చుక్కెదురైంది. గురువారం జరిగిన సెమీస్లో భారత్ 1-4 తేడాతో జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియాకు 12 పెనాల్టీ కార్నర్ �
Junior Hockey World Cup : జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు(Team India) పోరాటం ముగిసింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్(Kuala Lumpur)లో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ బలమైన జర్మనీ చేతిలో ఓటమి...
Munich | ఐరోపాలోని పలు దేశాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. హంగేరీ, స్విడన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఎస్టోనియా, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో గత కొన్ని రోజులుగా భారీగా హిమపాతం కురుస్తోంది. రహదారులపై ద�
Euro 2024 : ప్రతిష్ఠాత్మకమైన యూరో చాంపియన్షిప్ 2024 పోటీలకు గట్టి పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జర్మనీ(Germany)లో జరిగే 17వ ఎడిషన్కు అర్హత సాధించడానికి మాజీ చాంపియన్ ఇటలీ(Italy)తో పాటు, వేల్స్, నెదర్లాండ్
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో (Hamburg Airport) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయుధుడైన ఓ వ్యక్తి తన కారుతో ఎయిర్పోర్టులోని రన్వేపైకి (Runway) దుసుకెళ్లాడు. ఓ విమానం ముందు తన కారును ఆపి గాల్లోకి రెండుస�
భారత్, జర్మనీ సంయుక్తంగా చేపడుతున్న ‘వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సమతుల్యత’ ప్రాజెక్టుపై బెర్లిన్లో మంగళవారం ఒప్పందం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్
flights suspend | ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలను రద్దు చేశారు. (flights suspend) ఇరాన్ నుంచి జర్మనీకి ప్రయాణించిన ఒక విమానంలో బాంబు ఉ
ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని లగ్జెంబెర్గ్. ఈ దేశ ప్రజలు ఈయూలో అత్యంత సంపన్నుల క్యాటగిరీలోకి వస్తారు. అలాంటివారు సైతం ఇంటి కిరాయిని భరించలేక జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ �
జర్మనీ దేశంలో వివిధ వృత్తులు చేపట్టేందుకు అవసరమైన శిక్షణను బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రారంభించింది.
బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా రోజురోజుకు దిగజారుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా మారిందనే గప్పాలు ఉత్తివేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, నై జీరియా దౌత్యవేత్తలు 48 గంటల్లో తమ దేశం విడిచిపెట్టి పోవాలంటూ తాజాగా అధికారం చేపట్టిన ఆ దేశ మిలట�
జర్మనీలోని (Germany) ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Thunderstorms) కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
World War II Bomb | జర్మనీ (Germany) లోని డ్యూసెల్డార్ఫ్ (Dusseldorf ) ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు (World War II Bomb) కలకలం రేపింది. ఒక టన్ను బరువుగల ఈ పేలుడు పదార్థాన్ని సిటీ జూ (City Zoo) సమీపంలో అధికారులు గుర్తించారు.