క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నుంచి తిరిగి వస్తున్న యూరోపియన్లు భారీ మంచు, వర్షం వల్ల ఆదివారం అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీలలో అనేక ప్రధాన విమానాశ్రయాలు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల�
జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి కారుతో (Car Attack) దూసుకెళ్లారు. దీంతో చిన్నారి సహా ఇద్దరు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.
రెండు రోజుల క్రితం గినియాలో జరిగిన ఓ సాకర్ మ్యాచ్లో తొక్కిసలాటకు గురై 56 మంది మరణించిన ఘటన మరువకముందే జర్మనీలో మరో ఫుట్బాల్ మ్యాచ్లో హింస చెలరేగిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 30న కార్ల్�
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరోసారి కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఒక
భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ఖోఖో ప్రపంచకప్లో ఆయా జట్ల ప్రాతినిధ్యంపై ఆసక్తి ఏర్పడింది. జనవరిలో జరుగనున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచ పోరులో మొత్తం 24 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
మహేశ్బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం అప్డేట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. కానీ రాజమౌళి మాత్రం అవేం పట్టించుకోకుండా కామ్గా తన పనితాను చేసుకుంటూ పోతున్నారు. ఈ సినిమా �
Knife Attack: జర్మనీలో ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. సోలింజన్ నగరంలో ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఆ అటాక్ జరిగింది. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ కీలక పోరులో తడబడింది. సుదీర్ఘ India |
India | నిరీక్షణకు తెరదించుతూ పసిడి పోరుకు అర్హత సాధిస్తునుకున్న టీమ్ఇండియా సెమీఫైనల్ పోరులో నిరాశ
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్కు ముందు భారత హాకీ జట్టుకు పెద్ద షాక్. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్(Amit Rohidas)పై నిషేధాన్ని సవాల్ చేస్తూ హాకీ ఇండియా(Hockey India) చేసిన అప్పీల్ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య
Deepika Kumari: ఆర్చర్ దీపికా కుమారి.. పారిస్ ఒలింపిక్స్లో క్వార్టర్స్ చేరుకున్నది. మహిళల వ్యక్తిగత ఆర్చరీలో ఆమె .. రెండు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన జర్మనీ క్రీడాకారిణి మిచ్చెల్లి క్రొప్పన్ను 6-4
జర్మనీ, యూరప్లో ఎక్కడైనా అమెరికా క్షిపణి మోహరింపులకు దిగితే, అందుకు దీటుగా రష్యా స్పందిస్తుందని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మధ్య శ్రేణి అణ్వాయుధాల తయారీని తిరిగి ప్రారంభించడానికి వెనుకాడబోమని త�