ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ను కాదని బ్యాలట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ఎథికల్ హ్యాకింగ్ �
కంచు లోహంతో తయారు చేసిన మూడు వేల ఏండ్ల నాటి అరుదైన ఖడ్గాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు జర్మనీలో కనుగొన్నారు. ఈ కత్తి పాడవ్వకుండా ఇంకా తళతళా మెరుస్తూ కన్పించి ఆశ్చర్యపరిచింది.
Sword | జర్మనీ (Germany) లో పురావస్తు శాస్త్రవేత్తలు (Archaeologists) జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఓ ఖడ్గం బయటపడింది. దాదాపుగా 3 వేల సంవత్సరాలైనా ఆ ఖడ్గం ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా మెరుస్తుండటం ఆశ్చర్యానికి గురి�
జర్మనీలో ఇటీవల జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో స్వర్ణ, రజత పతకాలతో మెరిసిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ను గురువారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.
జర్మనీలోని ఫుర్త్లో గల సెయింట్ పాల్స్ చర్చిలో ఫాదర్కు బదులు ఆధ్యాత్మిక ప్రసంగం చేసి శభాష్ అనిపించుకుంది చాట్జీపీటీ! నాలుగు ఏఐ అవతార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్తమానంలో జీవించడం, జీసస్
Germany Recession: జర్మనీలో రిసెషన్ మొదలైంది. ఆ దేశంలో ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లినట్లు ఓ ఏజెన్సీ పేర్కొన్నది. తొలి రెండు క్వార్టర్లలో ఆ దేశ పర్ఫార్మెన్స్ తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో జ�
దౌత్య సిబ్బందిపై సామూహిక బహిష్కరణల వేటుతో రష్యా, జర్మనీ మధ్య సంబంధాలు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బెర్లిన్ నుంచి రష్యా దౌత్యవేత్తలను, ఇతర సిబ్బందిని జర్మనీ బహిష్కరించగా, ఇప్ప�
Rahul Gandhi | 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత (Disqualification) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా జర్మనీ (Germany) స్పందించింది. ఈ కేసులో ప్రజా
Swimming Pools:పబ్లిక్ స్విమ్మింగ్పూల్స్లో టాప్లెస్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు అని బెర్లిన్ నగర అధికారులు తెలిపారు. కాకపోతే ఆ నియమం ఎప్పుడు అమలులోకి వస్తుందో తెలియదు. ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో �
హాకీ ప్రపంచ చాంపియన్ జర్మనీకి భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-2 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.
Church Shooting | జర్మనీలోని హాంబర్గ్ సిటీలోగల చర్చిలో ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ నుంచి దరఖ
ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా