FIFA World Cup | ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మెగాటోర్నీలో ఇప్పటికే సౌదీఅరేబియా.. అర్జెంటీనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా, తాజాగా నాలుగుసార్లు ఛాంపియన్గా
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో ప్రైవేటు పెట్టుబడిదారులే లబ్ధి పొందారని చెప్పారు.
ఆ చందమామలో ఆనందసీమలో అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తున్నది.
పోలండ్లో పడి ఇద్దరి మృతికి కారణమైన క్షిపణి కొద్దిసేపు ప్రపంచమంతటా కలకలం రేపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతుందేమోనన్న ఆందోళన నెలకొంది.
విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి, వ్యాపారాలు చేసుకొనేవారికి వై యాక్సిస్ సొల్యూషన్స్ అద్భుత సేవలందిస్తున్నదని ఆ సంస్థ అసిస్టెంట్ వైస్ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు.
అందుకోనున్న స్టార్బక్స్ కొత్త సీఈవో వాషింగ్టన్, సెప్టెంబర్ 8: ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ వ్యాపార సంస్థ స్టార్బక్స్కు ఇటీవల సీఈవోగా ఎన్నికైన లక్ష్మణ్ నరసింహన్ ఏటా గరిష్ఠంగా రూ.140 కోట్ల జీతం అందుకో�
కరువు రక్కసి కోరల్లో ఐరోపా నదీ గర్భాల్లో పూర్వీకులు పాతిన కరువు హెచ్చరిక రాళ్లు బయటకు సెంట్రల్ ఐరోపాలోని నదీగర్భాల్లో అక్కడి పూర్వీకులు ‘హంగర్ స్టోన్స్’ పేరిట కొన్ని రాళ్లను పాతేవారు. ‘నన్ను మీరు �