ఆ చందమామలో ఆనందసీమలో అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తున్నది.
పోలండ్లో పడి ఇద్దరి మృతికి కారణమైన క్షిపణి కొద్దిసేపు ప్రపంచమంతటా కలకలం రేపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతుందేమోనన్న ఆందోళన నెలకొంది.
విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి, వ్యాపారాలు చేసుకొనేవారికి వై యాక్సిస్ సొల్యూషన్స్ అద్భుత సేవలందిస్తున్నదని ఆ సంస్థ అసిస్టెంట్ వైస్ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు.
అందుకోనున్న స్టార్బక్స్ కొత్త సీఈవో వాషింగ్టన్, సెప్టెంబర్ 8: ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ వ్యాపార సంస్థ స్టార్బక్స్కు ఇటీవల సీఈవోగా ఎన్నికైన లక్ష్మణ్ నరసింహన్ ఏటా గరిష్ఠంగా రూ.140 కోట్ల జీతం అందుకో�
కరువు రక్కసి కోరల్లో ఐరోపా నదీ గర్భాల్లో పూర్వీకులు పాతిన కరువు హెచ్చరిక రాళ్లు బయటకు సెంట్రల్ ఐరోపాలోని నదీగర్భాల్లో అక్కడి పూర్వీకులు ‘హంగర్ స్టోన్స్’ పేరిట కొన్ని రాళ్లను పాతేవారు. ‘నన్ను మీరు �
పెట్రోల్ అయిపోతుందన్న రంది లేదు.. చార్జింగ్ తగ్గిపోతుందన్న బాధ లేదు.. సూర్యుడు ఉంటే చాలు. సౌరశక్తితో చార్జింగ్ చేసుకొని రయ్మని దూసుకెళ్లే కారును జర్మనీకి చెందిన సోనో మోటర్స్ అభివృద్ధి చేసింది. ఈ కార�
80కి పడిపోయిన రూపాయి మారకం విలువ సగటున లక్ష రూపాయలు పెరిగిన ఫీజులు విదేశీ విద్యపై మున్ముందు మరింత ఎఫెక్ట్ ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ):ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస�
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఆస్ట్రియా సంస్థ రేపు ప్రారంభించనున్నరాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలోని ప్రపంచ దిగ్గజ సంస్థ ‘అల్ప్లా’ హైదర�
విదేశీయులకు ఇచ్చే శాశ్వత నివాస అనుమతి ప్రక్రియను జర్మనీ ప్రభుత్వం సులభతరం చేసింది. కొత్త రెసిడెన్సీ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. 2022 జనవరి ఒకటి నాటికి ఎవరైతే దేశంలో ఐదేండ్లుగా ఉంటున్నారో వారంతా శాశ్
ఈ ఫొటోలో కనిపిస్తున్న నౌక పేరు ‘గ్లోబల్ డ్రీమ్-2’. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన దీనిలో 9 వేల మంది ప్రయాణించేలా డిజైన్ చేశారు. దీని నిర్మాణం జర్మనీ బాల్టిక్ తీరంలో దాదాపు పూర్తి కావచ
మెర్సిడెజ్ బెంజ్ నుంచి సరికొత్త కారు న్యూఢిల్లీ, జూన్ 10: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..తన ఏఎంజీ జీటీ బ్లాక్ సిరీస్ కారు తొలి డెలివరీ చేసింది. సూపర్ ఎక్స్క్లూజివ్ మోడ�