మనదేశంలో చాలామంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. రైలు ప్రయాణాలు శాశ్వతమైన జ్ఞాపకాలను మిగులుస్తాయి. అయితే, జపాన్, జర్మనీకి వెళ్తే ఇక్కడ తలకిందులుగా ప్రయాణించే రైళ్లు మనల్ని అబ్బురపరుస్త�
న్యూఢిల్లీ, మే 21: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ ప్రియులు అత్యధికంగా ఇష్టపడే బ్రాండ్ ఐఫోన్. అత్యాధునిక టెక్నాలజీతోపాటు యూజర్ భద్రతకు భరోసా ఉండటంతో కోట్లమంది ఐఫోన్ వాడటానికి ఇష్టపడుతుంటారు. అయితే,
ఎన్నెన్నో ఆశలతో విదేశాల్లో చదువు, కొలువుల కోసం వెళ్తున్న మన యువత.. స్థానిక పరిస్థితులపై అవగాహన లేక ప్రమాదాలను కొని తెచ్చుకొంటున్నది. ఏమరుపాటు చివరకు ప్రాణాలు తీస్తున్నది. విదేశాల్లో ఉన్న బిడ్డల ఉన్నతిపై
వరంగల్ : జర్మనీలోని నదిలో గల్లంతైన సాప్ట్వేర్ ఇంజినీర్ కడారి అఖిల్ కుటుంబాన్ని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం పరామర్శించారు. వరంగల్ నగరం కరీమాబాద్లో నివాసముంటున్న అఖిల్ తల
బెర్లిన్: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఉక్రెయిన్కు భారీ స్థాయిలో ఆయుధాలను అందించేందుకు జర్మనీ సిద్ధమైంది. ఏడు హోవిజ్జర్ ఆయుధాలను ఉక్రెయిన్కు ఇవ్వాలని జ
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకొన్నారు. బెర్లిన్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్స్తో మోదీ భేటీ అయ్యారు
PM Modi | ప్రధాని మోదీ మూడు రోజులపాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి జర్మనీ బయలుదేరారు. జర్మనీతోపాటు ఫ్రాన్స్, డెన్మార్క్లో పర్యటించనున్నారు.
నేటి నుంచి ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్లు భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సుస్థిరం చేసుకునేందుకు భారత్ కీలక మ్యాచ్లకు సిద్ధమైంది. డబుల్ హెడర్లో భాగంగా గురు, శు�
వారిద్దరూ భార్యభర్తలు.. ఒకరిపై ఒకరికి ప్రేమ. కానీ అకస్మాత్తుగా వారి దేశంపై యుద్ధం వచ్చింది. భర్త స్వచ్ఛందంగా దేశసేవకోసం గన్పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్లిపోయాడు. భార్య శరణార్థిగా వే�
రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ న్యూఢిల్లీ, మార్చి 28: క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం ప్రతిపాదించిన 30 శాతం పన్నును మరింతగా పెంచాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కేంద్ర ప్రభుత్వానికి సూచించా�
ఉక్రెయిన్పై రష్యా దళాలు అక్రమంగా దాడులకు తెగబడ్డాయంలూ పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షల కొరడాలు ఝుళిపించాయీ దేశాలు. ఇప్పుడు తాజాగా రష్య అధ్�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై పశ్చిమ దేశాలు రకరకాల ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి చమురు, ఆహారపు ఉత్పత్తుల దిగుమతులపైనే చాలా దేశాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలో ర�