ఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఇచ్చిన మాట ప్రకారం పంట రుణ మాఫీ చేయడం జరిగిందని, ఇంకా మాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ �
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలను మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గ�
విద్యుత్ ప్రమాదాలతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు సూచించిన నాణ్యమైన పరికరాలను వినియోగించాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ య�
యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ యాదవుల హకుల పోరాట సమితి ఆ�
బీసీలను నిలువునా వంచించిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శ
తెలంగాణ పర్యాటకశాఖ లీజు నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టి, సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను సీఎం కేసీఆర్ నియమించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై కాలుమోపితే తన్ని తరిమికొడతామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంఘటన్ అల్టిమేటం జారీ చేసింది.