Minister KTR | తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు వీరోచిత పోరాటం చేశారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థులంతా వీరోచిత పోరాటం చేసిన సమయంలో ఇప్�
Minister KTR | కోమటిరెడ్డి బ్రదర్స్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు అని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ను �
Minister KTR | మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, అమిత్ షా
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ తేల్చిచెప
TRS Party | తెలంగాణ రాష్ర్ట సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) విస్తృతస్థాయి సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్లో జరుగుతుందని రాష్ర్ట అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ త�
టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ విసృ్తత స్థాయీ సమావేశం హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్ గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్య
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూ�
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా: గెల్లు శ్రీనివాస్యాదవ్ కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ హుజూరాబాద్లో తనను ఓడించేందుకు ఒక్కటయ్యాయని ట
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంల్లోని ఓ
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగు రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు,
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 193 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 359 ఓట్ల