ప్రధాని మోదీ పదవి నుం చి దిగిపో.. తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పు.. మీ స్వార్థం, మీ లాభం కోసం మా అవకాశాలను అమ్ముకునే హక్కు మీకెవరిచ్చారు? 24 లక్షల మంది విద్యార్థుల ఉసు రు తగులుద్ది.. దేశవ్యాప్తంగా నీట్ అ
BRSV | నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశా�
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద�
రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై వివక్ష చూపినట్టుగానే గురుకులాలను కూడా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
పదేండ్లపాటు గత బీఆర్ఎస్ సర్కారు సల్పిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ శాఖ భూములను కేటాయించిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు ఒక ప్రకటనలో తెలిపా
రేవంత్రెడ్డి ప్రభుత్వం తాజాగా జారీచేసిన గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
రాష్ట్రంలో గత కేసీఆర్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ల కొలువులకు ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి నియామకపత్రాలు పంచుతూ తమ ఘనతగా బిల్డప్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్�
ఎవరికో పుట్టిన పిల్లలకు పేరు పెట్టినట్టు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్రెడ్డి సభ పెట్టుకోవటం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా
Versity Lands | రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రియల్ ఎస్టేట్తో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్�
ఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఇచ్చిన మాట ప్రకారం పంట రుణ మాఫీ చేయడం జరిగిందని, ఇంకా మాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ �
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలను మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గ�
విద్యుత్ ప్రమాదాలతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు సూచించిన నాణ్యమైన పరికరాలను వినియోగించాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ య�