BRSV | రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయాన్ని ముట్టించారు.
ఓయూలో విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేయొద్దంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్వీ భగ్గుమంది. ప్రభు త్వం విడుదల చేసిన ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు సోమవారం �
సీఎం రేవంత్రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మ�
గురుకులాలు, హాస్టళ్లలో కొనసాగుతున్న విద్యార్థుల చావులు, ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తున్న హత్యలేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ నిప్పులు చెరిగా
Srinivas Yadav | రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు అన్ని గురుకుల పాఠశాలల్లో(Gurukula schools) అధికారికంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ప్రతినిధుల సభను ఈనెల 17న తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 10 నెలల పాలనలో ప్రైవేట్ కాలేజీలకు నయాపైసా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
వైద్య విద్యలో స్థానికతను నిర్ణయించడానికి తీసుకొచ్చిన జీవో 33ని ఉపసంహరించి, వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) ఆదివారం చేపట్టిన మినిస్టర్స్
BRSV | బీఆర్ఎస్వీ(BRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో(Medical education) స్థానికత నిర్ణయించటానికి జీవో నంబర్ 33ని ఉప సం హరించి, కౌన్సెలింగ్ నిర్వహి
హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు కోసం పంపాలనే అజెండాను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అమలు చేసినట్టు తెలుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆరోపి�
ఉద్యోగాల కోసం కాంగ్రెస్ సర్కారుపై చావో, రేవో తేల్చుకుంటాం.. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాడుతాం.. అమలు చేయకుంటే ఆ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరుబాట వీడబోము.. అని నిరుద్యోగులు ప్రతినబూనారు.