తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం దేశం ముందు మరోసారి సాక్షాత్కారమైంది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దేశానికి తెలంగాణ దన్నుగా నిలిచింది. ‘ఆదాయం పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పే సూత్రంతో
రాష్ర్టాలు తీసుకునే రుణాలపై సవాలక్ష కొర్రీలు పెట్టే కేంద్రంలోని మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు చేరాయి
2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్' అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా త�
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడటంకాదని.. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మన పరిశ్రమలు పోటీపడేలా తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గినప్పు
ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్లో భారతదేశం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడు స్థానాలు దిగజారి 40వ స్థానానికి పరిమితమైంది. 2022లో 37వ స్థానంలో ఉండేది. 2019-21 మధ్య మూడేళ్లు భారత్ వరుసగా 43వ ర్యాంకుతోనే సరిపెట్టుకుంది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో �
దేశంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నదని, ఫలితంగా 2050 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6 శాతాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) పర్యావర�
ఏదైనా ఓ దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే.. ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పెరగాలి. ప్రజల తలసరి ఆదాయం ఎగబాకాలి. ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వాలి. తయారీరంగం ఊపందుకోవాలి. నిరుద్యోగం తగ్గాలి.
జూన్ త్రైమాసికంలో భారత ఆరిక్థ వ్యవస్థ 6-6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్టున్నట్టు ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ ఆదివారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్పరంలో ప్రభుత్వ ఆదాయాలు ఊహించి�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచింది. అంచనాలకు తగ్గట్టుగా రెపోరేటు జోలికి వెళ్లకుండానే రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షనూ గురువారం ముగించింది. ఆర�
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికం జనవరి-మార్చి (క్యూ4)లో దేశ జీడీపీ 6.1 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధిరేటు 7.2 శాతాన్ని తాకింది.
2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్సభ స్థానాల (Lok sabha seats) డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (South Indian states) తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు (Minister KTR) అన్నారు.
Census-based Delimitation |2026లో కేంద్రం తీసుకురావాలనుకొంటున్న ‘జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగనున్నది. దేశదేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల వాటా 33 శాతం కా�
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి లేదా క్యూ4)గాను దేశ జీడీపీ 4.9 శాతంగా నమోదు కావచ్చని భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో దేశ జీడీపీ 4.4 శాతంగా నమో�
‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ