దేశంలోని టాప్ 500 ప్రైవేట్ రంగ సంస్థల విలువ రూ.231 లక్షల కోట్లు (2.8 ట్రిలియన్ డాలర్లు)గా ఉన్నట్టు సోమవారం విడుదలైన హురున్ ఇండియా-యాక్సిస్ బ్యాంక్ 2023 అత్యంత విలువైన సంస్థల జాబితా స్పష్టం చేసింది.
ప్రజాకర్షక విధానాలను పక్కనపెట్టి సమర్పించిన బడ్జెట్లో కేంద్రం సహజంగానే ద్రవ్యలోటును కట్టడి చేస్తూ ప్రతిపాదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి, 2025-26లో 4.5 శాతం లోపునకు తగ్గిస్�
జీడీపీ వృద్ధి అంచనాలు మెరుగుపడటంతోపాటు వడ్డీ రేట్ల బాట పట్ల స్పష్టత రావడంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మాన్ శాక్స్ నిఫ్టీ-50 లక్ష్యాన్ని పెంచింది. ఈ ఏడాది చివరికల్లా 23,500 పాయింట్లకు చే�
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధిస్తుందని, 2025-26లో ఇది 6.5 శాతానికి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల్లో పేర్కొంది.
దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 7.3 శాతం వృద్ధిని సాధించగలదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను భారత ఆర్థిక వ్యవస్థపై శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తమ తొలి �
వాణిజ్యలోటు దిగిరావడం, సర్వీసుల ఎగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) భారీగా తగ్గింది.
భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. దేశ జీడీపీలో మీడియం టర్మ్ అప్పులు వందశాతం కూడా దాటిపోయే ప్రమాదం ఉన్నదని తన వార్షిక నివేదికలో తెలిపింది. అదే జరిగితే
దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే ఈ భయాలు కలగకమానదు. గోధుమలు, బాస్మతీ, చక�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు మందగించింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) నాలుగేండ్ల గరిష్ఠస్థాయి 7.8 శాతానికి చేరిన జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.4 శాతం వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. గతంలో ప్రకటించిన 6 శాతం అంచనాను తాజాగా పెంచింది. అయితే వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరాన
అభివృద్ధిలో, సంపద సృష్టిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో అత్యధిక తలసరి ఎన్ఎస్డీపీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్త�