ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ అదరగొట్టింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైన సంస్థకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది.
Manufacturing Sector | జీడీపీ పెరుగుదలలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత్.. తయారీ రంగంలో మాత్రం కొన్ని చిన్న దేశాల కంటే వెనుకబడిపోతున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలియజేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 15 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చుల�
దేశ ఆర్థిక వ్యవస్థను నిస్తేజం ఆవరించింది. ఓవైపు వృద్ధిరేటు.. మరోవైపు కీలక రంగాల పనితీరు మందగించాయి. శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ద
భారత్, చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న మొదటి రెండు దేశాలు. రెండు దేశాలు కూడా భారీ భూభాగం, ప్రాచీన నాగరికత, అణ్వస్త్ర సామర్థ్యం, శక్తిమంతమైన సైన్యం, బలమైన రాజకీయ భౌగోళిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉ
ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విదేశీ వాణిజ్యం, పెట్టుబడులు కీలకపాత్ర పోషిస్తాయని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసీఆర్హెచ్ఆర్డీ) కేంద్రం డైరెక్టర్ జనరల్�
RJD : ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లక్ష్యంగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. తేజస్వి కులం, దోపిడీ, లిక్కర్ మాఫియా, నేరాల గురించి మాట్లాడితే వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆయన అభివృద్ధి గు�
అప్పుచేసి పప్పు కూడు తినొద్దన్నారు పెద్దలు. కానీ, అప్పుచేసి ఆస్తులు పెంచుకుంటే తప్పు కాదనేది ప్రస్తుతం చెలామణిలో ఉన్న సూత్రం. డబ్బు ముందుగా ఆదా చేసి, తాపీగా లెక్క పెట్టుకొని, ఆపై ఖర్చుచేసే పరిస్థితి ఎక్క�
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును సాధిస్తున్న దేశం అంటూ భారత్ను కీర్తిస్తున్న వేళ.. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక అందులో నిజమెంత? అన్న అనుమానాల్
పెరిగిన రెవెన్యూ వసూళ్లతో వచ్చిన ఉత్సాహం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరాని (2024-25)కి దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.9 శాతానికే కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం.
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 6.5-7 శాతం మధ్యే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 8.2 శాతంతో పోల్చితే 1.7-1.2 శాతం తగ్గడం గమనార్హం.
రాజకీయ పరిణామాలు, పాలకులు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు.. ఇవన్నీ ఓ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ తెలుసు.
భారత్.. అధిక రుణ భారాన్ని ఎదుర్కొంటున్నదని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా అన్నారు. దేశ జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దాదాపు 82 శాతంగా ఉన్నట్టు చెప్పారు.
RBI Governor | దేశ జీడీపీ వృద్ధిరేటును అధిక వడ్డీరేట్లు అడ్డుకోబోవని ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ నొక్కిచెప్పారు. మంగళవారం ఇక్కడ బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పా�