ద్రవ్య విధాన చర్యలు, సరఫరా సజావుగా జరగడానికి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించినప్పటికీ, ధరల ముప్పు ఇంకా తొలగిపోలేదని రిజర్వ్బ్యాంక్ బులెటిన్ వెల్లడించింది.
భారత్లో స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) లెక్కింపు విధానంపై ప్రముఖ ఆంత్రప్రెన్యూర్, భారత్పే మాజీ సీఈవో అశ్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో జీడీపీని లెక్కిస్తున్న తీరును ఆయన వ్యతిర�
ప్రస్తుత 2023-24, వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ జీడీపీ 6.5 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
Telangana | కీసలో కాసులుంటేనే మొకం తెలివి! మనిషికైనా, రాష్ర్టానికైనా, దేశానికైనా.. ఎవరికైనా ఇదే లెక్కాపత్రం! దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం మనది.. భౌగోళికంగా తెలంగాణది 11వ స్థానం.. జనాభా పరంగా చూస్తే 12వ స్థానం... అ�
మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్' అన్నారు. స్�
దేశీయ మైనింగ్ రంగం ఎదురొంటున్న సవాళ్లను ఇంజినీర్లు అవకాశాలుగా మలుచుకోవడం ద్వారా జీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ పిలుపునిచ్చారు.
దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనల్లో రత్నాలు, ఆభరణాల రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) నిర్వహించిన ఓ
అంతర్జాతీయ అనిశ్చితితో ఎగుమతులు నెమ్మదించడం, అసమాన వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల భారత్ ఆర్థికాభివృదిపై ప్రభావం చూపుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది.
దేశంలోనే కేసీఆర్ను మించిన నాయకుడు లేడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. 30 లక్షలతో నిర్మించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
భారతదేశం ఆర్థికశక్తిగా ఎదగడం గురించి ఇటీవలి కాలంలో మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. జీ-20 సమావేశం నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంటున్నది. అంచెలంచెలుగా పైపైకి ఎగబాకుతున్న జీడీపీ ఇందుకు దోహదం చేస్తున్నద�
ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ మనది. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయరంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జీడీపీలో వ్యవసాయం వాటా 20 శాతానికి అటూ ఇటూగా ఉంటున్నద�