పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా (Telangana) అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందంటూ రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన అంచనాల్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా తిరస్కరించింది.
భారత్కు ప్రపంచ బ్యాంక్ షాకిచ్చింది. జీడీపీ అంచనాను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దేశ వృద్ధిరేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం తమ తాజా నివేదిక ‘ఇండియా డెవలప్మెంట్ అప్డేట్'లో పేర్కొన్నద�
Telangana GSDP | తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ఆర్థిక ప్రగతిలో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. సీఎం కే చంద్రశేఖర్ రావు పటిష్ఠ ప్రణాళికతో ఆర్థికంలో అందనంత ఎత్తుకు ఎదిగినది. ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీ, తలసరి ఆద�
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతి సూక్తులు చెప్తూ సవాలక్ష కొర్రీలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాను మాత్రం ఆ సుద్దులను పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెచ్చి
2011-12 ధరల వద్ద అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.40.19 లక్షల కోట్లు
2011-12 ధరల వద్ద 2022-23 జీడీపీ విలువ రూ.159.71 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా
ప్రస్తుత ధరల ప్రకారం అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.69.38 లక్ష
దేశంలో బీజేపీ ఆగడాలు మితిమీరాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారన్నారు.
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
గ్రేటర్ హైదరాబాద్..తెలంగాణ రాజధాని ప్రాంతమే కాదు.. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ. అందుకే గ్రేటర్ పరిధిలోని జిల్లాలు తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లోనూ అగ్రస్థానంలో నిల
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ