దేశ ఆర్థిక వ్యవస్థపై బీవోబీ రిపోర్ట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల్లో జీడీపీ వృద్ధిని సాధించి, ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం దక్కించుకున్న భారత్ మున్ముందు
8.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింపు వడ్డీ రేట్ల పెరుగుదల, ప్రపంచ వృద్ధి మాంద్యం కారణాలు జూన్ త్రైమాసిక వృద్ధి అంచనాలకంటే తక్కువన్న అంతర్జాతీయ సంస్థలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం �
దేశంలో చమురు, నిత్యావసర వస్తువుల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందులు ప్రజలకు మరోవైపు పన్నుల రూ పంలో వాతలుపెట్టి ఖజానా నింపుకొంటున్న మోదీ సర్కార్.. ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా ప్ర�
8.7% కాదు..7.2 శాతమే న్యూఢిల్లీ, జూలై 21: భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. కొవిడ్ ప్రభావానికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయినందున
ద్రవ్యోల్బణ వాతావరణంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న భయాల నేపథ్యంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలకు పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు కత
ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్ జీడీపీ అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం తగ్గించింది. ఈసారి 7.3 శాతానికే వృద్ధిరేటు పరిమితం కావచ్చన్నది. అయితే ఇంతకుముందు 7.8 శాతంగా నమోదు కావచ్చని తెల�
విదేశీ నిధులపై ఆర్బీఐ రిపోర్ట్ న్యూఢిల్లీ, జూన్ 20: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల కారణంగా దేశీ మార్కెట్ల నుంచి భారీ నిధులు తరలివెళ్లిపోతాయని అంచనా వేస్తున్నట్టు రిజర్వ్బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించిం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తార�
ఇండియా రేటింగ్స్ విశ్లేషణ న్యూఢిల్లీ, జూన్ 9: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) మూడేండ్ల గరిష్ఠ స్థాయిని తాకుతూ 43.8 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.
1985వ సంవత్సరం. వరదరాజులు ఓ నేషనల్ బ్యాంక్లో సెక్షన్ ఆఫీసర్. మంచి జీతమే. కానీ ఆయనకు టూవీలర్ కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా రిక్షానే గతి. వాళ్లబ్బాయి టీవీ చూడటానికి పక్కింటికి వెళ్తాడు. వాళ్లావిడ ఏ ఆదివ�
ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 4.1 శాతం మాత్రమే వృద్ధిచెందింది. అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.4 శాతం కంటే ఈ జనవరి- మార్చిలో జీడీపీ వృద్ధి దిగజారినట�
దేశ ఆర్థిక వ్యవస్థపై బీజేపీ నేతలు చెప్పుకుంటున్నవి డాంబికాలే తప్ప వాస్తవాలు కాదని తాజాగా విడుదలైన రిజర్వ్బ్యాంక్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త�