భారత ఆర్థిక వ్య వస్థ వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ భారీగా తగ్గించింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది జూన్లో వెల్లడించిన 7.5 శాతం అంచనాల్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది.
భారత్ ఆర్థికాభివృద్ధి రేటును ఐక్యరాజ్య సమితి (యూఎన్) భారీగా తగ్గించింది. 2022లో ఇది 5.7 శాతానికి దిగుతుందని యూఎన్కి చెందిన ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ కాన్ఫెరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్
దేశ జీడీపీ వృద్ధిరేటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను గతంలో వేసిన అంచనాను శుక్రవారం ద్రవ్య సమీక్ష సందర్భంగా కుదించింది. తాజా సమావేశంలోనూ రెపో రేటును �
అంతర్జాతీయ సంస్థలు వరుసపెట్టి భారత వృద్ధి రేటుకు కోత పెడుతున్న సమయంలోనే మరో ప్రపంచ సంస్థ సైతం కత్తెరవేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాల్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడ�
దేశ ఆర్థిక వ్యవస్థపై బీవోబీ రిపోర్ట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల్లో జీడీపీ వృద్ధిని సాధించి, ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం దక్కించుకున్న భారత్ మున్ముందు
8.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింపు వడ్డీ రేట్ల పెరుగుదల, ప్రపంచ వృద్ధి మాంద్యం కారణాలు జూన్ త్రైమాసిక వృద్ధి అంచనాలకంటే తక్కువన్న అంతర్జాతీయ సంస్థలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం �
దేశంలో చమురు, నిత్యావసర వస్తువుల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందులు ప్రజలకు మరోవైపు పన్నుల రూ పంలో వాతలుపెట్టి ఖజానా నింపుకొంటున్న మోదీ సర్కార్.. ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా ప్ర�
8.7% కాదు..7.2 శాతమే న్యూఢిల్లీ, జూలై 21: భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. కొవిడ్ ప్రభావానికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయినందున
ద్రవ్యోల్బణ వాతావరణంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న భయాల నేపథ్యంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలకు పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు కత
ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్ జీడీపీ అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం తగ్గించింది. ఈసారి 7.3 శాతానికే వృద్ధిరేటు పరిమితం కావచ్చన్నది. అయితే ఇంతకుముందు 7.8 శాతంగా నమోదు కావచ్చని తెల�
విదేశీ నిధులపై ఆర్బీఐ రిపోర్ట్ న్యూఢిల్లీ, జూన్ 20: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల కారణంగా దేశీ మార్కెట్ల నుంచి భారీ నిధులు తరలివెళ్లిపోతాయని అంచనా వేస్తున్నట్టు రిజర్వ్బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించిం