ద్రవ్యోల్బణ వాతావరణంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న భయాల నేపథ్యంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలకు పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు కత
ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్ జీడీపీ అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం తగ్గించింది. ఈసారి 7.3 శాతానికే వృద్ధిరేటు పరిమితం కావచ్చన్నది. అయితే ఇంతకుముందు 7.8 శాతంగా నమోదు కావచ్చని తెల�
విదేశీ నిధులపై ఆర్బీఐ రిపోర్ట్ న్యూఢిల్లీ, జూన్ 20: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల కారణంగా దేశీ మార్కెట్ల నుంచి భారీ నిధులు తరలివెళ్లిపోతాయని అంచనా వేస్తున్నట్టు రిజర్వ్బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించిం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తార�
ఇండియా రేటింగ్స్ విశ్లేషణ న్యూఢిల్లీ, జూన్ 9: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) మూడేండ్ల గరిష్ఠ స్థాయిని తాకుతూ 43.8 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.
1985వ సంవత్సరం. వరదరాజులు ఓ నేషనల్ బ్యాంక్లో సెక్షన్ ఆఫీసర్. మంచి జీతమే. కానీ ఆయనకు టూవీలర్ కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా రిక్షానే గతి. వాళ్లబ్బాయి టీవీ చూడటానికి పక్కింటికి వెళ్తాడు. వాళ్లావిడ ఏ ఆదివ�
ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 4.1 శాతం మాత్రమే వృద్ధిచెందింది. అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.4 శాతం కంటే ఈ జనవరి- మార్చిలో జీడీపీ వృద్ధి దిగజారినట�
దేశ ఆర్థిక వ్యవస్థపై బీజేపీ నేతలు చెప్పుకుంటున్నవి డాంబికాలే తప్ప వాస్తవాలు కాదని తాజాగా విడుదలైన రిజర్వ్బ్యాంక్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త�
ముంబై, ఏప్రిల్ 28: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్…చిన్న, మధ్యతరహ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే రెండేండ్లకాలంలో ఈ రంగానికి అత్యధికంగా రూ.40 వేల కోట్ల వరకు రుణాలను మంజూరు చే�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వడ్డీరేట్ల పెంపు జాతి వ్యతిరేక చర్యేమీ కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగానే ఆర్బీఐకీలక వడ్డీర
2023 ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 0.8 శాతం తగ్గించి 8.2 శాతానికి పరిమితం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దండెత్తిన క్రమంలో వినిమయం, వృద్ధి కార్యకలాపాల�
7.2 శాతానికి తగ్గింపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన సరఫరా అడ్డంకులు, గరిష్ఠ చమురు ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును రిజర్వ్బ్యాంక్ భారీగా కోతపెట్టింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీ
ఆర్థికాభివృద్ధికి సూచికలుగా గణించే స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం విడుదలచేసిన 2021 గణాంకాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో ద్�
వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాల్ని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తగ్గించింది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మన జీడీపీపై పడుతుందని ఇక్రా హెచ్చరిస్తూ రానున్న ఆర్