ఏప్రిల్-జూన్ క్వార్టర్కు వివిధ సంస్థల అంచనాలు నేడు అధికారిక గణాంకాల వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీగా పెరుగుతుందన
మంత్రి హరీశ్ రావు| తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలో మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానం�
29 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి న్యూఢిల్లీ, జూలై 12: లాక్డౌన్లు కొనసాగినా, మే నెలలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిచెందింది. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి సూచీ �
న్యూఢిల్లీ, జూన్ 23: దేశ జీడీపీ అంచనాలకు మూడీస్ కోత పెట్టింది. ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 9.6 శాతంగానే ఉండొచ్చని బుధవారం పేర్కొన్నది. గతంలో ఈ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ 13.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక వచ్చే �
జాతీయ సగటు కన్నా రెట్టింపు వృద్ధిరేటు పెట్టుబడుల్లో 80% రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కరోనా సంక్షోభ కాలంలోనూ అదే జోరు కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యం మంత్రి కే తారక రామా
జీడీపీని బలపరిచేది కరోనా టీకాల వేగమే: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా మహమ్మారి దెబ్బకు బలహీనపడ్డ దేశ వృద్ధిరేటును బలపరిచేది వ్యాక్సినేషనేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 టీకాల వేగం �
ప్రపంచ బ్యాంక్ అంచనా వాషింగ్టన్, జూన్ 8: ఈ ఏడాది దేశ వృద్ధిరేటు 8.3 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వచ్చే ఏడాది 7.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. కరోనా వైరస్ ఉద్ధృతి భయంకరంగా ఉన్నా.. లాక్�
ఆగస్టు 1 నుంచి 24 గంటల సేవలు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయం ఇక నగదు బదిలీలు, చెల్లింపులు మరింత సులభం వేతన జీవులు, పెన్షనర్లకు గొప్ప ఊరట ముంబై, జూన్ 4: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (ఎన్ఏసీహెచ్ లేదా న�
అవును మూడీస్ మారుతోంది.. ఈ ఏడాది వృద్ధిరేటు 9.3%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధిరేటు 9.3 శాతం ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. కానీ......
న్యూఢిల్లీ: ద్రవ్య లోటు గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా.. ప్రస్తుతం ఉన్న తరుణంలో కొత్తగా రుణాలైనా తీసుకురావాలని లేదా కరెన్సీని ముద్రించాలని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. 2020-21 స
జాతీయ స్థాయి కంటే రాష్ట్ర సంపద ఎంతో మెరుగు జీడీపీ భారీగా తగ్గినా తెలంగాణలో 1.26 శాతమే 2020-21లో జీఎస్డీపీ రూ.9,65,355 కోట్లు ఈసారి రూ.9,78,373 కోట్లకు చేరొచ్చని అంచనా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అపూర్వ పురోగతి రాష్ట్ర తలసరి ఆ�
40 ఏండ్ల కనిష్ఠానికి దేశ జీడీపీ గణాంకాలు 2020-21లో మైనస్ 7.3 శాతానికి పతనం లాక్డౌన్లతో మందగించిన ఆర్థిక కార్యకలాపాలు న్యూఢిల్లీ, మే 31: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసిరింది. ఈ మహమ్మారి అదుపునకు జాతీయ స్థాయి�
మార్చిలో 22.4 శాతంగా నమోదు న్యూఢిల్లీ, మే 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రెండు నెలల విరామం అనంతరం మళ్లీ వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 22.4 శాతంగా నమోదైంది. తయారీ,