కరోనా సంక్షోభం ఉన్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా.. ధనవంతుల సంపద మాత్రం పెరుగుతూనే ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల వద్ద ఉన్న మొత్తం సంపద విలువ 15.2 లక్షల కోట్ల డాలర్లు. గత పదేండ్లలో భారతీయ బిలియ
జీడీపీ కంటే జీఎస్డీపీ వృద్ధిరేటు ఎక్కువ హైదరాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ): గత ఆర్థిక సంవత్సరం 2020-21లో జీడీపీ కన్నా తెలంగాణ జీఎస్డీపీ రేటు ఎక్కువగా నమోదైనట్టు కాగ్ నివేదిక పేర్కొన్నది. ఇటీవలి కాలంలో దేశ �
యూట్యూబ్ ఇండియా క్రియేటర్స్ 2020లో దేశ జీడీపీకి ఏకంగా రూ 6800 కోట్లు సమకూర్చారని, వీరి ద్వారా 6,83,900 ఫుల్టైమ్ జాబ్ల తరహాలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించ
సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో మార్కెట్ వరుస రెండ్రోజుల లాభాలకు బుధవారం చెక్పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు క్షీణించి 55,469 పాయింట్ల �
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకొన్నామో.. ఆ లక్ష్యం దిశగా తెలంగాణ అతి వేగంగా అడుగులు వేస్తున్నది. ఎవరిపైనా ఆధారపడకుండానే.. స్వయం సమృద్ధి సాధించే దిశగా కదులుతున్నది. సంక్షేమం.. అభివృద్ధి రాష్ట్రం నలు�
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైంది. మూడో క్వార్టర్లో దేశ జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల �
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ మూసబడ్జెట్ విధానం వల్ల దేశంలోని 80 శాతం ప్రజల జీవితాలు మారలేదు. కాలం చెల్లిన బడ్జెట్ను
రూపొందించే విధానాన్ని మార్చి వ్యక్తి కేంద్రంగా, గ్రామం యూనిట్గా �
ప్రజారోగ్యానికి ఏయే చర్యలు తీసుకుంటున్నదని పార్లమెంట్లో టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజల సుస్థిర ఆరోగ్యానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం కే�
దేశ జీడీపీ 2024-25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.375 లక్షల కోట్లు)ను చేరాలంటే మౌలిక రంగాభివృద్ధికి దాదాపు రూ.110 లక్షల కోట్లు (1.5 ట్రిలియన్ డాలర్లు) అవసరమని ఆర్థిక సర్వే తెలిపింది. 2008-17 మధ్య మౌలిక రంగంలోకి సుమారు 1.1 ట్�
దేశంలో నిరుద్యోగిత రేటు 7.91% తెలంగాణలో 2.2% మాత్రమే పల్లెల్లో 0.4%, పట్టణాల్లో 6.3% జాతీయ సగటు కంటే మెరుగ్గా రాష్ట్రం సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి కలిసొచ్చిన ప్రభుత్వ పటిష్ట చర్యలు దేశ ఆర్థిక వృద్ధికి తెలంగాణ సాయ
నమ్మి నానవోస్తె పుచ్చి బుర్రలైనయట! మోదీ నాయకత్వంలోని ఎన్డీయేను రెండుసార్లు వరుసగా ఎన్నుకున్నందుకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. దేశానికి అప్పుల భారం పెరిగిపోతున్నది. కార్పొరేట్ సంస్థలకు పన్నుల�
లో బేస్ ఎఫెక్ట్తో క్యూ2 జీడీపీ వృద్ధి 8.4 శాతం న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో 8.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు మంగళవారం జాతీయ గణాంకాల �