న్యూఢిల్లీ : జూన్ త్రైమాసికంలో భారత ఆరిక్థ వ్యవస్థ 6-6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్టున్నట్టు ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ ఆదివారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్పరంలో ప్రభుత్వ ఆదాయాలు ఊహించిన దానికంటే బలహీనంగా ఉన్నందున జీడీపీ దిగజారిపోయే అవకాశం ఉందని పేర్కొంది.
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్ జెనె ఫాంగ్ మీడియాతో మాట్లాడుతూ 2022-23 జీడీపీలో 81.8 శాతం సాధారణ ప్రభుత్వ రుణాన్ని కలిగి ఉందని, తక్కువ రుణ స్తోమత కలిగి ఉందని ఆయన చెప్పారు.