N Chandrasekaran : టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ 2024-25 వార్షిక సంవత్సరంలో 155.81 కోట్ల వేతాన్ని ఆర్జించారు. గత వార్షిక సంవత్సంతో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరిగింది. 2024 వార్షిక సంవత్సరానికి చంద�
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ వెళ్లవచ్చని తెలుస్తున్నది. నిజానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి (2023-24) సం�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 12 రోజులే ఉంది. ఈ లోగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోవడం సందేహంగానే ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీ జనవరి 27 నుంచి కార్పొ�
Cheque Bounce | మియాపూర్ ఫిబ్రవరి 10 : ఆస్తి పన్ను (Property Tax) వసూళ్లలో అధికారులు దూకుడు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో కొద్ది రోజుల్లో ముగియనుండడంతో ఎలాగైనా 100% పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తులు చేస్తున్నా�
2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ప్రారంభించింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు బడ్జెట్ అంచనాలను ఈ నెల 4 తేదీలోపు సమర్పించాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రా
ఎట్టకేలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనతో జీహెచ్ఎంసీ సిద్ధమైంది. హౌసింగ్తో కలుపుకొని ఈ సారి రూ. 8,600 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30న ఈ బడ్జె�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్తగా 500 శాఖలను ప్రారంభించబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఎయిర్ కూలర్ల సంస్థ సింఫనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు కన్సాలిడేటెడ్ నికర లాభంలో 61 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. జూలై-సెప్టెంబర్లో రూ.56 కోట్ల లాభా�
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నతి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాకినాడ ఎరువుల ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, గుజరాత్లో మల్టీ-ప్రొడక్ట్ ప్లాంట్ను ఏర్పాటు �
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.11,909 కోట్ల నికర లాభాన్ని గడించింది. మార్జిన్లు తగ్గుముఖం పట్�
ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో బల్దియా యంత్రాంగం అడ్డదార్లు తొక్కుతున్నది. నిబంధనలను నీళ్లొదిలి ప్రజలపై పన్ను భారం మోపుతున్నది. బల్దియాకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నును ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండాన�
దేశంలో పారిశ్రామిక ప్రగతి పాతాళానికి దిగజారింది. కీలక రంగాల్లో నిస్తేజం ఆవరించింది మరి. ఆగస్టులో మూడున్నరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ -1.8 శాతానికి వృద్ధిరేటు పతనం కావడం ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నదిప్పుడ�