ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల్లో ముఖ్యమైన రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. డాక్యుమెంటేషన్ రిజస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,06,106 డాక్యుమెంట్
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నిరుడు కొత్తగా 148 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 103 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించామని, వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఇంజిన్�
గత నెలాఖరుతో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి భారీగానే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) వచ్చాయి. అయితే ఇందులో కొన్ని ఆకర్షణీయ స్థాయిలో మదుపరులకు రాబడులను అందించాయి.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రారంభిస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్నాయి. కాగా, �
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 2023-24కు గానూ రికార్డు స్థాయిలో రూ. 7,68,83,968 ఆదాయం వచ్చింది. గతేడాది కం టే ఈసారి దాదాపు రూ.రెండు కోట్లు పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి చివరి వరకు మార్కెట్కు వచ్చిన వివిధ వ్యవస�
ఆస్తిపన్ను వసూళ్ల నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు ఫెయిలయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్ను కమిషనర్ ఖరారు చేయగా..దాదాపుగా రూ. 1900కోట్లు మ�
రాష్ట్రంలోని ఆర్థికశాఖ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపు గడువు శనివారంతో ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. మెడికల్ బిల్లులు,
బడా షేర్ల కంటే చోటా షేర్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మదుపరులకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్, మిడ్క్యాప్ షేర్లు దాదాపు 62 శాతం వృద్ధిని ప్రదర్శించాయని తేలిం
ట్రాక్టర్ల వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ఫోర్స్ మోటర్ ప్రకటించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వ్యవసాయ ట్రాక్టర్లు, కనెక్�
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) వరకు ఏప్రిల్లో పలు నిబ�
వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ద్వైమాసిక మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల షెడ్యూల్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ప్రకటించింది.
Banks | ఈ నెల మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పని చేయాలని చ�
గత కొన్ని నెలలుగా నిరాశపనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఎగిశాయి. ఫిబ్రవరి నెలకుగాను ఎగుమతులు 11.9 శాతం పెరిగి 41.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒకే నెలలో గరిష్ఠ స్థాయిలో నమోదవడం �
కనీస పబ్లిక్ వాటాపై సెబి నిబంధనలకు అనుగుణంగా ఐదు పీఎస్యూ బ్యాంక్ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. సెబీ కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్)