ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి మందగిస్తుందని, దీంతో వచ్చే మూడు త్రైమాసికాల్లో ఈ కంపెనీల్లో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2023-24లో ఐటీ రంగం వృద్ధి 3-5 శాతానిక
కమ్యూనికేషన్స్ కంపెనీ అవయ..వచ్చే ఏడాది ఉద్యోగుల సంఖ్యను 20 శాతం మేర పెంచుకోబోతున్నది. ప్రస్తుతం సంస్థ లో 1,200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ సంఖ్యను 1,500కి పెంచుకోన�
PM Modi | మొదట్నుంచీ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే తొలి ఐదేండ్ల పాలనలో సుమారు రూ.3 లక్షల కోట్ల�
మీరు పన్ను చెల్లింపుదారులా?.. మరింతగా పన్ను మినహాయింపుల కోసం అన్వేషిస్తున్నారా?.. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడులను పరిశీలించండి.
జిల్లాలోని గనుల్లో ఖనిజాల ఉత్పత్తులు పెరగడంతో అదే రీతిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. జిల్లావ్యాప్తంగా క్వార్జ్, గ్రానైట్, కంకర పరిశ్రమలు 97 వరకు ఉన్నాయి. ఇక్కడి ఖనిజాలకు దేశ, విదేశాల్లో మస్తు డి�
ప్రభుత్వ రంగ బీమా సంస్థల మార్కెట్ వాటా మొట్టమొదటిసారిగా మూడో వంతు కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో ప్రైవేట్ నాన్ లైఫ్ ఇన్సూరర్స్ తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నాయి. దీ�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఎనిమిదేండ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ
పాలనే చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు నైపుణ్యం-ప్రతిభే లేదు.. గత వైభవమంతా మావల్లే.. ఇదీ తొమ్మిదేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ గురించి నాడు వినిపించిన అవాకులు.. చేవాకులు.
అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మైనారిటీలకు ‘లక్ష’ణంగా చేయూతనిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున అందజేస్తున్న�
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్(సీడీజీఎల్) ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికంలో రూ.24.75 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించిం�
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంసరణలతో గణ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,300. 65 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది టాటా మోటర్స్. బ్రిటన్కు చెందిన జేఎల్ఆర్, కమర్షియల్ వాహన విభాగం రాణించడం వల్లనే మళ్లీ లాభాల్లోక
దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైటాఫ్లు మళ్లీ పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,09,144 కోట్ల మొండి బకాయిల రైటాఫ్ జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలకుగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్�