క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కల్లా స్టాక్ ఎక్సేంజీల్లో ఇన్స్టంట్ ట్రాన్జాక్షన్ సెటిల్మెంట్ను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. లావాదేవీ తర్వాత కేవలం
Foreign Direct Investments | గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే 22 శాతం క్షీణించి 46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు శ�
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటిదాకా జరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.75 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే వ్యవధితో పోల్చితే 15.87 శాతం పెరిగాయి. కాగా, 2023-24లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్�
కేంద్రం వివక్ష కారణంగా తెలంగాణలో ఉపాధి హామీ కూలీలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అరకొరగా కేటాయించిన పని దినాలు కేవలం మూడు నెలల్లోనే అయిపోయాయి. ఈ ఏడాది 12 కోట్ల పని దినాలు �
కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.12 లేదా 120 శాతం డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్ ప్రతిపాదనకు బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు 20 ఏం డ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా, మరో రూ.500 కోట్లు 18ఏండ్లకు 7.42 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. మరో రూ. 500 కో�
ఆకాశాన్నంటిన సిమెంట్ ధరలు దిగిరానున్నాయి. దేశీయ సిమెంట్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వరకూ ధరలు తగ్గించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. సిమెంట్కు డిమాండ్�
తెలంగాణ ఆర్థిక ప్రగతి గత తొమ్మిదేండ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం ఏటికేడు ప్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
జూన్ త్రైమాసికంలో భారత ఆరిక్థ వ్యవస్థ 6-6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్టున్నట్టు ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ ఆదివారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్పరంలో ప్రభుత్వ ఆదాయాలు ఊహించి�
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికం జనవరి-మార్చి (క్యూ4)లో దేశ జీడీపీ 6.1 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధిరేటు 7.2 శాతాన్ని తాకింది.
రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.15,037 కోట్ల రుణాలను అందజేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. దీంతో 3.08 లక్షల ఎస్హెచ్
ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.36 కోట్ల నికర లాభాన్ని గడించింది విష్ణు కెమికల్స్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.29 కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిదింది.
టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,179.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,637.9 కోట్ల లాభంతో పో�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.3,074.50 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2021-22 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే స్వల్ప