గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.163.20 కోట్ల నికర లాభాన్ని గడించింది రాష్ట్రనికి చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.154.20 కోట్ల లాభం కంటే ఇది 5.83 శాతం అధికం.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. నూతన లక్ష్యాలు, స్పష్టమైన ప్రణాళికలు తయారు చేసుకునేందుకు ఇదే సరైన సమయం. పన్ను ప్రణాళిక విషయంలో అనూహ్యమైన మార్పులు ఈ ఏడాది నుంచే వచ్చాయి.
ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ దిగ్గజం ఎన్హెచ్పీసీ.. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్రానికి రూ. 997.75 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు.
కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) మొదలై అప్పుడే నెల కావస్తున్నది. ఈ ఏడాది కాలానికి ట్యాక్స్ ప్లానింగ్ ఇప్పట్నుంచే మొదలు పెట్టాలి. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) మీద వచ్చే వడ్డీపై టీడీఎస్ను లేదా పన్ను దాఖలు నుం�
న్యూఢిల్లీ: జీబితా బీమా సంస్థ ఐపీవోకు కేంద్రం రెఢీగా ఉన్నా.. అయితే ఆ ఐపీవో ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగేలా లేదు. ఉక్రెయిన్ యుద్ధం ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. ఎల్ఐసీ ఐపీవో మర