దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. ఈ నెలాఖరుకల్లా 15-15.5 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉన్నదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. కరోనా కంటే ముందు ఏడాది 14.12 కోట్ల మంది ప
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 25 రోజులు మాత్రమే గడువు ఉండడంతో వసూలు ప్రక్రియను ముమ్�
జిల్లాలో ఈ ఏడాది మార్చినెలాఖరుకల్లా 1048 ఎకరాల్లో ఆయిల్పాం తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది నెరవేరే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 23 మంది రైతులతో 129 ఎకరాల్లో మాత్రమే తోటలు సాగు చ�
ఆదాయం రాబడిలో అవసరమైన అన్ని మార్గాలను బల్దియా అన్వేషిస్తున్నది. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2100 కోట్ల టార్గెట్ వి�
ఖమ్మం నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఆర్జించే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరంలోని కేఎంసీ కార్యాలయంలో బుధవారం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన బ�
మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం రసాభసగా మారింది. ఎమ్మెల్యే, కౌన్సిలర్ మధ్య వాదోపవాదాలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్�
వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 6.5 శాతంగా నమోదు కావచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటును 7.3 శాతంగా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్య
జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 46 రోజులు గడువు మాత్రమే ఉండడంతో వందశాతం లక్ష్యం సాధించేందుకు సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ కా�
వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా బల్దియా అధికారులు ముందుకు సాగుతున్నారు. 2023-24 సంవత్సరానికి బల్దియా పన్నుల వసూళ్ల లక్ష్యం, పాత బకాయిలతో కలిపి రూ.15కోట్ల 37లక్షల 92వేలు కాగా, ఇప్పటి వరకు రూ.9కోట్ల 13లక్షలు78లక్షలు పన
కొన్ని కీలక వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై నియంత్రణలు విధించిన ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం 4.5-5 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు తగ్గుతాయని కేంద్ర వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ చెప్పారు.
ప్రత్యక్ష పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 13.70 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లయ్యాయని ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.11,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.64 లక్షల కోట్ల కు చేరాయి. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే ఇవి 23.4 శాతం అధికం.