భారతదేశంలో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించడం భిన్నాభిప్రాయాలకు దారితీస్తున్నది. పైపై పరిశీలనలో ఇది సంబురాలు చేసుకోవాల్సిన శుభవార్తగానే కనిపించవచ్చు. కానీ, నిజంగా పేదరికం తగ�
22 ఏండ్లు కష్టపడాల్సిందే..: 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ‘వికసిత్ భారత్' పేరిట ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక పరిమాణం విషయంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిల
దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలకు వరుస కత్తెర్లు పడుతున్నాయి. ఇటీవలే ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ.. తమ గత అంచనాలను సవరించిన విషయం తెలిసిందే.
భారత జీడీపీ అంచనాలకు ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్అండ్పీ కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ వృద్ధిరేటు 6.3 శాతంగానే ఉండొచ్చని శుక్రవారం పేర్కొన్నది. ఇంతకుముందు అంచనా 6.5 శాతంగా ఉండ�
ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్.. భారత వృద్ధిరేటు అంచనాలకు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ జీడీపీ ప్రగతి 6.4 శాతానికే పరిమితం కావచ్చని గురువారం పేర్కొన్నది. మున�
భారత్, చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న మొదటి రెండు దేశాలు. రెండు దేశాలు కూడా భారీ భూభాగం, ప్రాచీన నాగరికత, అణ్వస్త్ర సామర్థ్యం, శక్తిమంతమైన సైన్యం, బలమైన రాజకీయ భౌగోళిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉ
GDP | 2027-28 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకుపైగా జీడీపీతో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయు
Arvind Panagaria | 2026 నాటికి దేశ జీడీపీ ఐదు లక్షల డాలర్లకు చేరుతుందని, తద్వారా ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు.
జూన్ త్రైమాసికంలో భారత ఆరిక్థ వ్యవస్థ 6-6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్టున్నట్టు ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ ఆదివారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్పరంలో ప్రభుత్వ ఆదాయాలు ఊహించి�
క్యూ3 వృద్ధిరేటు 5.4%: ఎన్ఎస్వో వార్షిక అంచనాల్లో కోత న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లోనూ దేశ జీడీపీ మందగించింది. క్యూ3లో 5.4 శాతం (రూ.38,22,159 కోట్లు)గా నమోదైంది. గ�
దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 6.6 శాతంగానే నమోదు కావచ్చని విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్�
యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా అంచనా ముంబై, అక్టోబర్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ జీడీపీ వృద్ధి 9.5 శా తంగా నమో దు కావచ్చని స్విస్ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా అంచనా వేసింది. కరోనా దెబ్బకు గత ఆర్�
ముంబై : 2023 ఆర్ధిక సంవత్సరం నుంచి దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి చెందుతుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. సంస్కరణల ఊతంతో పాటు కరోనా వ్యాక్సినేషన�