పెరిగిన రెవెన్యూ వసూళ్లతో వచ్చిన ఉత్సాహం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరాని (2024-25)కి దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.9 శాతానికే కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం.
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 6.5-7 శాతం మధ్యే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 8.2 శాతంతో పోల్చితే 1.7-1.2 శాతం తగ్గడం గమనార్హం.
రాజకీయ పరిణామాలు, పాలకులు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు.. ఇవన్నీ ఓ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ తెలుసు.
భారత్.. అధిక రుణ భారాన్ని ఎదుర్కొంటున్నదని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా అన్నారు. దేశ జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దాదాపు 82 శాతంగా ఉన్నట్టు చెప్పారు.
RBI Governor | దేశ జీడీపీ వృద్ధిరేటును అధిక వడ్డీరేట్లు అడ్డుకోబోవని ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ నొక్కిచెప్పారు. మంగళవారం ఇక్కడ బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పా�
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ అంచనాను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతూ రిజర్వుబ్యాంక్ ప్రకటించడంతో మదుపరులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇప్ప�
దేశ జీడీపీ గణాంకాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నిరాశపర్చాయి. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో 8.6 శాతంగా ఉంటే.. ఈసారి మాత్రం 7.8 శాతానికే పరిమితమయ్యాయి.
ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.
పదేండ్ల బీజేపీ సర్కారు పాలనలో ఆకాశమే హద్దుగా పెరిగిన ధరల ధాటికి దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాల పొదుపు ఆశలు గల్లంతయ్యాయి. చివరకు అప్పులే వారికి దిక్కయ్యాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అప్పుల స్థాయి 40 శ�
యూకేను ఆర్థికమాం ద్యం చుట్టుముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం క్షీణించడంతో దేశం మాంద్యంలోకి జారుకుంది. ఇది భవిష్యత్తులో నూ కొనసాగవచ్చుననే అంచనాల నేపథ్యంలో యూకేలోని భారతీయ విద్యార్థులు ఆం�
భారత్ తన జీడీపీ వృద్ధి రేటును ఇతర దేశాలతో పోల్చుకుని, మిన్నగా ఉందంటూ సంబరపడటం సరికాదని, వాస్తవానికి మన దేశంలో ఉపాధి కల్పనకు అవసరమైన వృద్ధి సాధనపై దృష్టినిలపాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ విరాల్ ఆచార్య సూచి
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి మందకొడిగానే ముందుకుసాగింది. ప్రపంచీకరణ దిశగా అడుగులు వేయకపోవడం, అప్పటి ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగానికి ప్రాధా�