ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. గడిచిన ఐదు త్రైమాసికాల్లో ఇదే గరిష్ఠ స్థాయి. వ్యవసాయ రంగం అంచనాలకుమించి 3.7 శాతం వృద్ధిని సాధించడం వల్లనే వృద్ధిరేటు భారీగా పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులకు విధించిన సుంకాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, సీనియర్ ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు స్పంద
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా చిన్నదైనా ఆశయాలు, ఆచరణలో చాలా పెద్దదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని, జీడీపీఎస్ జాతీయ సగటుకన్నా అ
ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ అంచనాను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తమ తాజా ఔట్లుక్లో 6.2 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇది 6.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
జీడీపీ అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది? అనేది (భక్తులకు) వారికి తెలియనవసరం లేదు. మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురుగా మారుతున్నదని గర్వంతో ఛాతీ విరుచుకోవడమే వారికి తెలుసు.
2025లో జపాన్ను దాటి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇటీవల ఐఎంఎఫ్ ప్రకటించింది. అయితే, ఈ అంచనా సగటు భారతీయుడి జీవన వాస్తవాలను కప్పిపుచ్చినప్పటికీ, దాన్ని విస్మరిస్తూ దేశంలోని ఓ వర్గ
తాజా ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగానే ఉన్నదన్న సంకేతాలను ఇస్తుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను అధికారికంగా విడుదల చేసిన జీడీపీ గణాం�
చంద్రబాబు అంటేనే అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మరోసారి రుజువు అయిందని.. మహానాడులో హైదరాబాద్ అభివృద్ధ్ది తనతోనే జరిగిందని బాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట
పూర్వం ఓ చక్రవర్తి ఉండేవాడు. తన సామంత రాజ్యాల్లో పాలన ఎలా సాగుతుందో స్వయంగా చూడాలనుకున్నాడు. క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్టు చాటింపు వేయించాడు. దీంతో సామంత రాజులు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. చక�
భారత జీడీపీ అంచనాలకు ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్అండ్పీ కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ వృద్ధిరేటు 6.3 శాతంగానే ఉండొచ్చని శుక్రవారం పేర్కొన్నది. ఇంతకుముందు అంచనా 6.5 శాతంగా ఉండ�
మరోవైపు సామాన్యులు పొదుపు చేయలేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది. 40 శాతం సంపద దేశంలోని ఒక శాతం జనాభా దగ్గరే కేంద్రీకృతమైంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలా సంపద ఒక దగ్గర పోగుపడటం ఏ మాత్రం మంచిది కాదు. భారత్ను ప్రపం�
మీ నెత్తిపై రూ. 1.27 లక్షల అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అంత పెద్దమొత్తంలో అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 185.27 లక్షల కోట్ల అప్పులు చేసింది.
దేశ ఆర్థిక రంగ పరుగులకు బ్రేక్పడింది. గనులు, తయారీ రంగాలతోపాటు ఇతర రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్బోర్-డిసెంబర్ మధ్యకాలం)లో దేశ స్థూల జాతీయోత్పత్తి(జీ�