UK PM | ‘భారత్ది డెడ్ ఎకానమీ..’ (Indian economy is dead) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు యూకే ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కౌంటర్�
Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒత్తిడికి భారత ప్రభుత్వం తలొగ్గకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ట్రంప్ ఇటీవల అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించడంతో పాటు అదనంగా జరి�
భారత ఆర్థిక వ్యవస్థ 2047కల్లా అభివృద్ధి చెందినదిగా అవతరించాలంటే కనీసం రెండు దశాబ్దాలపాటు 8 శాతం వృద్ధిరేటును సాధించాలని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు.
ఈ ఏడాది దేశ జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతాన్ని అందుకోవాలంటే భారత ఆర్థిక, ద్రవ్య విధానాలు మారాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
IMP- Indian Economy | అంతర్జాతీయంగా స్థిరంగా అభివృద్ధి కొనసాగుతున్నా 2024-25లో భారత వృద్ధిరేటు స్వల్పంగా బలహీన పడవచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు
Defence Minister : 2014కు ముందు బలహీనంగా ఉన్న ఐదు ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు అద్భుత ఐదు ఎకానమీల్లో ఒకటిగా ఎదిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
RBI - Web Series | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ). ఐదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తేవాలని ప్లాన్ చేసింది. సుమారు మూడు గంటల పాటు సాగే ఈ వెబ్ సిరీస్’లో ప్రతి ఎపిసోడ్ 25-30 నిమిషాల నిడివితో వస్తోంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న అసంఘటిత రంగం 2016 నుంచి దారుణంగా దెబ్బతిన్నదని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
Goutam Adani | అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణలను బట్టి చూస్తే.. రాబోయే దశాబ్దంలో భారత జీడీపీ ప్రతి 12 నుంచి 1
World Bank: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇదే ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాలను ఆ బ్యాంక్ మార్చివేసింది. అయితే ఈ ఏడాది దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి బల�
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రస్తుత 2024 క్యాలండర్ సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్ని 6.8 శాతానికి పెంచింది. గతంలో ప్రకటించిన అంచనా 6.1 శాతంగా ఉన్నది.
యూపీఏ పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీర్ఘకాలిక ఆర్థిక పరిపుష్టికి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం చర్యల�
Hardeep Puri : వచ్చే ఆర్ధిక సంవత్సరం 2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ దశాబ్ధి చివరి నాటికి ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర�