PM Modi | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, దుబారా ఆపి ప్రజలందరూ దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
PM Modi | విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ ఆదివారం ప్రధాని మోదీ చేసిన సూచనలు.. అంతిమంగా దేశీయ విపణిలో వస్తూత్పత్తి ధరల పెరుగుదలకు కారణం కావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున�
PM Modi | వికసిత్ భారత్ అంటూ దేశాభివృద్ధిపై నిన్నమొన్నటి దాకా ఊదరగొట్టిన ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ఉన్నపళంగా చేతులెత్తేశారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, పెను సంకటంలో కూరుకుపోతున్నదని సంకేతా�
‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. భారత్ను ప్రభావితం చేస్తున్నది. అవును.. పశ్చిమాసియాలో మొదలైన ఈ సంక్షోభం.. ఇప్పుడు యావత్తు ప్రపంచానికి విస్తరిస్తున్నది. ము�
పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నదా? ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలపై దుష్ప్రభావం పడుతున్నదా? ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం కావాలంటే ‘అవును’ అనే
Basmati Rice | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (US) చేస్తున్న యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. ఈ యుద్ధం పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. భారత బాస్మతీ రైతుల (Basmati Farmers) పై కూడా ఈ యుద్�
వచ్చే 20-30 ఏండ్లలో 25 నుంచి 30 లక్షల కోట్ల డాలర్లకు చేరే సామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సీఎండీ ముకేశ్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలో దేశీయ యువతర
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థికం కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నది.
Russia | భారతదేశం (India) ఇంకా ఎంతోకాలం రష్యా (Russia) నుంచి చమురు దిగుమతి చేసుకోబోదని, ఈ విషయంలో భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తనకు హామీ ఇచ్చారని తాజాగా అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్�
UK PM | ‘భారత్ది డెడ్ ఎకానమీ..’ (Indian economy is dead) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు యూకే ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కౌంటర్�
Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒత్తిడికి భారత ప్రభుత్వం తలొగ్గకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ట్రంప్ ఇటీవల అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించడంతో పాటు అదనంగా జరి�
భారత ఆర్థిక వ్యవస్థ 2047కల్లా అభివృద్ధి చెందినదిగా అవతరించాలంటే కనీసం రెండు దశాబ్దాలపాటు 8 శాతం వృద్ధిరేటును సాధించాలని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు.
ఈ ఏడాది దేశ జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతాన్ని అందుకోవాలంటే భారత ఆర్థిక, ద్రవ్య విధానాలు మారాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
IMP- Indian Economy | అంతర్జాతీయంగా స్థిరంగా అభివృద్ధి కొనసాగుతున్నా 2024-25లో భారత వృద్ధిరేటు స్వల్పంగా బలహీన పడవచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు