Hardeep Puri : వచ్చే ఆర్ధిక సంవత్సరం 2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ దశాబ్ధి చివరి నాటికి ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర�
భారతదేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం దశాబ్దాల తరబడి అనేక సవాళ్లతో పోరాడుతున్నది. తక్కువ పంట దిగుబడి, వాతావరణ మార్పులు, సరిపోని మౌలిక సదుపాయాలు ఈ రంగాన్ని పీడిస్తున్నాయి. ఫలితంగా రైతు కష్టాలు తద్వ�
Cricket World Cup: వరల్డ్ కప్ సమయంలో సుమారు 22 వేల కోట్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరే అవకాశాలు ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవాళ ప్రారంభమైన ఈ టోర్నీ..
ప్రధాని మోదీ ఈ మధ్య తన అమెరికా పర్యటనలో అధ్యక్షుడు బైడెన్తో చర్చల సందర్భంగా, వేరే సందర్భాల్లోనూ భారతదేశంలో అమెరికా పెట్టుబడుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ఇప్పటికే దేశీయంగా 2014, సెప్టెంబ
ప్రస్తుత వృద్ధి రేటు కొనసాగితే 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ (SBI Research Report) అంచనా వేసింది.
జూన్ త్రైమాసికంలో భారత ఆరిక్థ వ్యవస్థ 6-6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్టున్నట్టు ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ ఆదివారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్పరంలో ప్రభుత్వ ఆదాయాలు ఊహించి�
KV Kamath | వచ్చే ఆరేండ్లలో జీడీపీ 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అందులో డిజిటల్ రంగం 25 శాతం వాటా కలిగి ఉంటుందని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ చెప్పారు.
Indian economy : ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్లో వెళ్తోందని మంత్రి నిర్మల తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం రెండింతలు అయినట్లు చెప్పారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారిపోతున్నట్టు ఆర్థిక సర్వే బయటపెట్టింది. పట్టు తప్పుతున్నదని, కట్టు వీడుతున్నదని అది హెచ్చరికలు పంపింది.
YouTube | భారత జీడీపీలో యూ-ట్యూబ్ క్రియేటర్లు రికార్డు సృష్టిస్తున్నారు. 2021లో రూ.10 వేల కోట్ల ఆదాయం సర్కార్కు రాగా, 7.5 లక్షల ఉద్యోగాలు లభించాయి.
రెండు సమాన గీతల్లో ఒకదాన్ని సగం చెరిపేస్తే.. రెండోది ఏమీ చేయకుండానే పెద్ద గీత అయిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటం కూడా అచ్చం అలాగే జరిగింది.
హైదరాబాద్: గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను మంత్రి కేటీఆర్ నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు �
డాలరు మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 80కి పడిపోయింది. గురువారం రాత్రి ఈ కరెన్సీ ఆఫ్షోర్ మార్కెట్లో 80.22 కనిష్ఠాన్ని తాకింది. అయతే ఇదే రోజున ముంబైలోని ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫార�