గత ఏడాదితో పోల్చితే ఎక్కువ కేంద్రం ఓటీపీ నిబంధనతో పలు ఇబ్బందులు: మంత్రి గంగుల హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగు
రైతులు మేల్కొనకపోతే నష్టపోతారు లాభదాయక పంటల వైపు దృష్టిపెట్టాలి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 27: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరిని అవలం
హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, కల్యాణ మండపాల ఏర్పాటు జనవరి-ఫిబ్రవరి నెలలో భూమి పూజ చేసుకుంటాం వారే కట్టుకున్నా పర్లేదు.. లేదా ప్రభుత్వమే కట్టిస్తుంది మంత్రులు గంగుల, శ్రీనివాస్గౌడ్, తలసాని వెల్లడి హైదర�
ఈ నెల 21, 22 తేదీల్లో అందజేయనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 17 లోగా కులాలు ఏక సంఘంగా ఏర్పడాలి రిజిస్టర్డ్ కులసంఘాల నాయకుల భేటీలో మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి రాజకీయాలకు అతీతంగా బీసీలు ఏకం కావాలని పిల�
యాసంగిలో రైతులు వరి వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ సీజన్కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు వానకాలంలో వరి పంట�
టీఆర్ఎస్కు ప్రజల బహ్మరథం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్, అక్టోబర్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. హు�
హుజూరాబాద్: దళితబంధు దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇది దేశానికే దిక్సూచిగా మారుతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట�
హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్�
హుజూరాబాద్ : హుజూరాబాద్ అభివృద్ధి కావాలంటే ప్రస్తుత ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం హుజూరాబాద్ 16 డివిజన్ క
టీఆర్ఎస్కు జైకొట్టిన పలు సంఘాలు పలు పార్టీల నుంచి కొనసాగుతున్న చేరికలు నమస్తే తెలంగాణ నెట్వర్క్,అక్టోబర్10: హుజూరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరు�