500 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి జూన్ 10 నాటికి మొత్తం పూర్తయ్యే అవకాశం సేకరించిన ధాన్యం విలువ 5888 కోట్లు హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత �
బీజేపీ నేతలకు మంత్రి గంగుల ప్రశ్న హుజూరాబాద్ టౌన్, మే 10: నిరుపేద యువతుల పెండ్లి కోసం తెలంగాణ సరారు కల్యాణలక్ష్మి పథకాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
సగర కులస్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సగర
ఈ నెల 14లోగా ఏక సంఘంగా ఏర్పడే వివిధ బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను అప్పగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. అలా ఏర్పడకపోతే ఈ నెల 15 తరువాత ఆయా భవనాల నిర్మాణ పనులను ప�
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే బీజేపీ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మ
పౌర సరఫరాల (రేషన్) దుకాణాల్లో తూకం అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. తూకంలో గింజ కూడా తక్కువ రాకుండా చూసేలా అన్ని రేషన్ షాపులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
కరీంనగర్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణపై విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురువారం కరీంగనర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం�
సామాజిక ఉద్యమకారుడు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషిచేస్తున్నారని పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్,
ఉద్యోగ నియామకాలకు యువత సన్నద్ధం కావాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. శుక్రవారం అమీర్పేట్లో నిర్వహించిన రూట్స్ కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒకనాడు ఉపాధి అవకాశాల కోసం వలసదార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భర్తీచేస్తున్న 80 వేల పైచిలుకు ఉద్యోగాల రిక్రూట్మెంట్కు బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ ఇచ్చేందుకు బీసీ మంత్రిత్వశాఖ అన్ అకాడమీ సంస్థతో ఆ శాఖ ఎం
కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భర
ఉత్తర తెలంగాణ దివ్యధామంగా కరీంనగర్లో టీటీడీ ఆలయం నగరం మధ్యలో పది ఎకరాలు కేటాయించిన సీఎం కేసీఆర్ స్థలం కోసం విశేష కృషిచేసిన మంత్రి గంగుల కమలాకర్ వినోద్కుమార్, దీవకొండ దామోదర్రావు, జీవీ భాస్కర్రా�
సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్