రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భర్తీచేస్తున్న 80 వేల పైచిలుకు ఉద్యోగాల రిక్రూట్మెంట్కు బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ ఇచ్చేందుకు బీసీ మంత్రిత్వశాఖ అన్ అకాడమీ సంస్థతో ఆ శాఖ ఎం
కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భర
ఉత్తర తెలంగాణ దివ్యధామంగా కరీంనగర్లో టీటీడీ ఆలయం నగరం మధ్యలో పది ఎకరాలు కేటాయించిన సీఎం కేసీఆర్ స్థలం కోసం విశేష కృషిచేసిన మంత్రి గంగుల కమలాకర్ వినోద్కుమార్, దీవకొండ దామోదర్రావు, జీవీ భాస్కర్రా�
సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్
వచ్చే నెల 15లోగా పనులు ప్రారంభించాలి ఈ నెలాఖరులోగా టెండర్లు పిలువాలి అప్రోచ్ రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలి మానేరు రివర్ఫ్రంట్ కరీంనగర్కు మణిహారంగా నిలుస్తుంది జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగ�
నగరాభివృద్ధే లక్ష్యం: మంత్రి గంగుల కమలాకర్ అభివృద్ధి పనులు వేగంగా చేపడుతాం: మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, ఫిబ్రవరి 9: భారీ ఎజెండాతో సమావేశమైన కరీంనగర్ బల్దియా సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసిం
Minister Gangula | ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీనంగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్పార్టీ అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి వినియోగదారుల చట్టంపై ప్రచార ప్రకటనలు విడుదల హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వినియోగదారులు వెచ్చించే ప్రతి పైసా సద్వినియోగం చేసేలా వినియోగదారుల వ్యవహారాల శాఖ సిబ్బంది �
దళితబంధు దేశంలోనే గొప్ప పథకం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి కార్పొరేషన్, జనవరి 21: దళిత వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన దళితబంధు దేశంలోనే గొప్ప పథకమని.. కేసీఆ�
Minister Gangula Kamalakar | నగరాన్ని రాష్ట్రంలోనే రెండో గొప్పనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం బీఆర్ అంబేద్కర్
కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోల�