కార్పొరేషన్ : కరీంనగర్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
65 ఏండ్లలోపు వారందరికీ వర్తింపు హుజూరాబాద్లో మిగిలిన వారికి మూడు రోజుల్లో నగదు జమ చేస్తాం రూ.10 లక్షలతో నాలుగు యూనిట్లు పెట్టుకోవచ్చు దళితబంధుపై సమీక్షలో మంత్రి హరీశ్రావు హాజరైన మంత్రులు కొప్పుల, గంగుల
హుజురాబాద్: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో జరిగిన కులసంఘాల ఆత్మీయ సమ్మే�
హుజురాబాద్ : పెద్దపాపయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతర�
ఉమ్మడి రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖకు రూ.5,106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది తెలంగాణ రాకముందటి ముచ్చట. కానీ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,522 కోట్లను కేటాయించింది. ఇది తెలంగాణ వచ్చిన త�
మిగతా వారికి త్వరలోనే జమచేస్తాందళితబంధు ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల, గంగులకరీంనగర్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంద�
మంత్రి గంగులకు తీర్మాన ప్రతి అందజేతహుజూరాబాద్, సెప్టెంబర్ 7: పద్మశాలీ కులస్థులు టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామ�
‘దళితబంధు’పై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష | దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్
ఎఫ్సీఐ చైర్మన్కు మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి యాసంగిలో రా రైస్ ఇవ్వడం సాధ్యం కాదు తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగిలో తెలంగాణ నుంచి రా రైస్ కాకుం
16 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుచేస్తం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�