‘దళితబంధు’పై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష | దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్
ఎఫ్సీఐ చైర్మన్కు మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి యాసంగిలో రా రైస్ ఇవ్వడం సాధ్యం కాదు తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగిలో తెలంగాణ నుంచి రా రైస్ కాకుం
16 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుచేస్తం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�
Huzurabad | హుజూరాబాద్ మండల పరిధిలోపి పెద్ద పాపయ్యపల్లెకు చెందిన ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కే తమ ఓటు అని తీర్మానించారు. ఈ మేరకు మంత్�
హుజూరాబాద్ | హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావ�
రూ.కోటి మంజూరు పత్రం అందజేతహుజూరాబాద్లో మంత్రి గంగులకరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేత కార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మ�
వరంగల్, ఆగస్టు 8: మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో తలపెట్టిన భవన
హుజూరాబాద్లో మంత్రి గంగులమంత్రి కొప్పులతో కలిసి సీఎం బహిరంగ సభాస్థలి పరిశీలన హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 3: దేశ చరిత్రలో ఎవరూ చేపట్టని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో దళితబంధు లాంటి మంచి ప
కరీంనగర్ : హుజూరాబాద్లో లక్ష మందితో దళిత బంధు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ
హైదరాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక ఎలక్ట్రికల్ పాటరీ వీల్స్ యంత్రాల పంపిణీ చేపట్టాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష